మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మరికొంత మంది టాలీవుడ్ పెద్దలు కలిసి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్తో సోమవారం నాడు భేటీ అయ్యారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన ‘పింక్’ రీమేక్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరోవైపు క్రిష్ మూవీ లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హరీశ్ శంకర్తో కూడా సినిమా
బాలీవుడ్ హీరోయిన్ రిచా చడ్డా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు. తన ప్రొఫిషినల్ వర్క్తో పాటు రాజకీయాలు, పర్యావరణానికి సంబంధించిన పోస్టులను ఆమె తరచూ షేర్
తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం ఈయన సుధా కొంగర దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం `ఆకాశం నీ హద్దురా`(సూరరై
2019 సంవత్సరానికిగాను 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్లోని డాల్బి థియేటర్లో అట్టహాసంగా
అనుష్క, మాధవన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం “నిశ్శబ్దం”. ఈ చిత్రంలో అనుష్క మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తుండగా.. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన “కేజీఎఫ్” చిత్రం దాదాపు 200 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. కన్నడలోనే కాక తెలుగు, తమిళం, హిందీ
టాలీవుడ్లోని అన్యోన్యమైన జంటల్లో మహేష్, నమ్రత జంట ఒకటి. ఈరోజు వారి వివాహ వార్షికోత్సవం (ఫిబ్రవరి 10). 2005 ఫిబ్రవరి 10న మహేష్తో కలిసి నమ్రత ఏడడుగులేశారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్లలో అప్పుడప్పుడు రాజమౌళిని కూడా వాడుకుంటూ ఉంటారు. ఈసారి దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి షాకిచ్చారు. ఆయన కూతురు
ప్రముఖ నటి స్నేహ భర్త ప్రసన్న… నటి వరలక్ష్మి శరత్కుమార్పై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరలక్ష్మి శరత్కుమార్ సినిమాలు ఇతర హీరోయిన్లు నటించేదాని
తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ వేధిస్తున్నారని ప్రముఖ నటి, యాంకర్ అనసూయ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.