కరోనా పుణ్యమా అని ఇప్పుడు అందరూ ఇంటి దగ్గరే ఉంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఉగాది పర్వదినాన సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
పవన్ కల్యాణ్ స్ఫూర్తితో తాను రూ. 70 లక్షల విరాళం అందించనున్నట్టు మెగాపవర్స్టార్ రామ్చరణ్ తెలిపాడు. కరోనా వైరస్పై పోరాటం చేస్తున్న కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు
మెగాస్టార్ చిరంజీవి, ఉగాది పర్వదినం సందర్భంగా పలు సోషల్ మీడియా మాద్యమాల్లోకి అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా ప్రముఖులు ఆయనను సోషల్ మీడియాలోకి సాదరంగా
కరోనా ప్రభావంతో ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్న వేలాది మంది శ్రామికులు, కళాకారులు పనుల్లేక తిండికోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏరోజు ఆ రోజు పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకునే
ప్రభుత్వం 21 రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. కరోనా పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రా ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలు, కార్యక్రమాలకు చాలా డబ్బు
పవన్ కళ్యాన్ నటిస్తోన్న బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమాలో తాను నటిస్తున్నానంటూ వస్తోన్న వార్తలను నటి రేణూ దేశాయ్ తీవ్రంగా ఖండించింది. ‘ఇది
ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రేక్షకులకు, అభిమానులకు తెలుగువారి నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుతూ కరోనా కట్టడికి కృషి చేయాలని ట్వీట్
కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి ఇప్పటికే, పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్ల భారీ విరాళం అందజేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు.. ఏపీ, తెలంగాణ
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో WHO జనరల్ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ గెబ్రయెసుస్ ఇటీవల ఓ కొత్త ఛాలెంజ్ని తీసుకొచ్చారు. ఈ ఛాలెంజ్ని స్వీకరించిన వారు చేతులని
మలయాళంలో సూపర్ హిట్ అయిన కథలు తెలుగులోకి రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చిరంజీవి కోసం ‘లూసిఫర్’ హక్కుల్ని మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సొంతం చేసుకున్నాడు.