ఈ కరోనా టైం లో సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇప్పడు సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు అసలు వస్తారా లేదా అనేదాని
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ప్రాజెక్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నాడన్న ప్రకటన మరింత క్రేజీగా మారింది. ప్రస్తుతం పవన్ బాలీవుడ్ సినిమా పింక్ను తెలుగులో
తమిళ సూపర్ స్టార్ విజయ్ తమిళ్లో ఎంత పెద్ద హీరో అయినప్పటికీ తెలుగులో మాత్రం అనుకున్నంత మార్కెట్ సాధించలేక పోయాడు. విజయ్కు తెలుగులో కనీసం సూర్య తమ్ముడు
ప్రస్తుతం అగ్ర నటులు ఓటీటీపై దృష్టి పెడుతున్నారు. ఇది కేవలం టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా ఫాలో అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న
హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన సినిమా ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్ కథానాయిక. నిర్మాణ సంస్థలు ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో