ప్రశాంత్, మీనల్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు వి గోపి దర్శకత్వంలో లక్కీఫేస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత కమలాకర్ రాచకొండ నిర్మిస్తున్న
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో నాచురల్ స్టార్ నాని కూడా ఒక్కడు. ప్రస్తుతం నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం మోసగాళ్లు. ఈసినిమాను జాఫ్రీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రపంచంలోని అతి పెద్ద ఐటీ
నేనే రాజు నేనే మంత్రి, ఇద్దరమ్మాయిలతో, సరైనోడు వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కేథరిన్ ట్రెసా. తెలుగులో చాలా చిత్రాల్లో నటించినా ఇప్పటి
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా ‘ఉప్పెన’. కృతిశెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు ఈ సినిమాతో
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా