telugu navyamedia

సినిమా వార్తలు

థియేటర్లలోనే మేజర్…

Vasishta Reddy
ముంబై టెర్రరిస్ట్ అటాక్ లో టెర్రరిస్టులను తుదముట్టించే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ సినిమాను తెరకెక్కుతోంది.

అప్పుడు తమ్ముడు. ఇప్పుడు అన్నతో జత కట్టనున్న కృతి…?

Vasishta Reddy
‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి అప్పుడు తమ్ముడు. ఇప్పుడు అన్నతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. డైరెక్టర్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో సుప్రీం హీరో

రామ్ సరసన మరోసారి నిధి అగర్వాల్..?

Vasishta Reddy
రామ్ పోతినేనితో మరోసారి నిధి అగర్వాల్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది. రామ్ హీరోగా దర్శకుడు ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే.

“కేజీఎఫ్-2″లో సిబిఐ ఆఫీసర్ గా రావు రమేష్

Vasishta Reddy
క‌ర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్‌”. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా

గుడ్ న్యూస్ : కరోనా నుంచి కోలుకున్న ఎన్టీఆర్..

Vasishta Reddy
ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

పాక్ బౌలర్ తో షాహిద్ అఫ్రిది కూతురి పెళ్లి….

Vasishta Reddy
పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిది పెద్ద కూతురు అక్సాను పాక్ జట్టు యువ పేసర్ షాహిన్ అఫ్రిది పెళ్లి చేసుకోనున్నాడనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్న

ప్ర‌భాస్‌ను ఢీ కొట్ట‌నున్న బాలీవుడ్ స్టార్‌..!

Vasishta Reddy
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని

రామ్ గోపాల్ వర్మ ఇంట తీవ్ర విషాదం

Vasishta Reddy
చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు

చిత్ర పరిశ్రమలో మరో విషాదం..

Vasishta Reddy
2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020 లోనే మృతి