పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు.
రామ్ పోతినేనితో మరోసారి నిధి అగర్వాల్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది. రామ్ హీరోగా దర్శకుడు ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, కాంబోలో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మళ్లీ వీరిద్దరి సినిమా ఎప్పుడు వస్తుందా? అని