telugu navyamedia

విద్యా వార్తలు

మే మొదటివారంలో సీబీఎస్‌ఈ పది ఫలితాలు!

vimala p
ఎస్ ఎస్ సి బోర్డు ఎగ్జామ్స్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(సీబీఎస్‌ఈ) పదో తరగతి పరీక్షలను ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 29వ తేదీ

కర్ణాటక ప్రభుత్వ .. ఐటీ ఉద్యోగాలు..

vimala p
సిఎస్‌జి(సెంటర్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నెన్స్‌) లో, ఐటి/ఐసిటి విభాగాల్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ప్రాజెక్టు మేనేజర్‌-1, బిజినెస్‌ అనలిస్ట్‌-2, డాటాబేస్‌ డిజైనర్‌-1, సాఫ్ట్‌వేర్‌ ఇంజినార్‌-8,

తెలంగాణలో దరఖాస్తు చేస్తే..ఏపీలో ఎంసెట్ పరీక్షా కేంద్రం!

vimala p
తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల నిర్వహనలో అధికారుల అలసత్వం మరోసారి బయటపడింది. ఇంటర్ ఫలితాల గందరగోళం మర్చిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9న జరగనున్న

జూన్ 2న .. ఏపీలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ..

vimala p
జూన్‌ 2న (ఆదివారం) సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరి) పరీక్ష జరగనుంది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రంలో అనంతపురం, తిరుపతి, విజయవాడ,

బ్యాంకింగ్ లో .. పీజీ డిప్లొమా .. దరఖాస్తులు ఆహ్వానం..

vimala p
హైదరాబాద్ నగరంలోని ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) జులై సెషన్ కి సంభందించి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ

ఎన్నికల కోడ్‌ తో డీఎస్సీ నియామకాలకు బ్రేక్!

vimala p
ఏపీలో ఉపాధ్యాయ పోస్టు ల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో 7,902 పోస్టులు జనరల్‌ డీఎస్సీలో నోటిఫై చేసినవి కాగా, 602 పోస్టులు స్పెషల్‌

పీజీ సెట్‌ ఫలితాలు విడుదల

vimala p
ఏపీ లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఒంగోలు యూని వర్సిటీల్లో, అనుబంధ కళాశాలల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రవేశాలకు నిర్వహించిన అర్హత పరీక్షల పీజీ సెట్‌ -2019 ఫలితాలను

ఎస్ఎస్‌సీ .. స్పాట్ వాల్యూయేషన్‌లో .. తప్పులు జరిగాయి .. : విద్యాశాఖ ఆర్జేడీ రాజీవ్

vimala p
పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ రాజీవ్ ఎస్ఎస్‌సీ స్పాట్ వాల్యూయేషన్‌లో తప్పులు జరిగాయని అంగీకరించారు. కొందరు నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు

తెలంగాణ ఎంసెట్-2019 పరీక్షలు ప్రారంభం

తెలంగాణ ఎంసెట్‌కు-2019 పరీక్షలకు  అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఎంసెట్‌- 2019 పరీక్షలు ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు

సీబీఎస్ఈ ఫలితాలలో .. టాపర్ .. విజయ రహస్యం..

vimala p
నేడు విడుదలైన సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి ఫలితాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హన్సికా శుక్లా 499/500 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఒత్తిడి పెంచుకోకుండా ఇష్టపడి చదివానని

రేపటి నుంచి తెలంగాణ ఎంసెట్‌.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

vimala p
తెలంగాణ ఎంసెట్‌–2019 ఆన్‌లైన్‌ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నా యి. 3,4,6 తేదీల్లో ఇంజనీరింగ్, 8,9 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ ప్రవేశ

ఏపీ ఎంసెట్ ఫలితాలపై సీఎస్ ఎల్వీ సమీక్ష

vimala p
ఏపీ ఎంసెట్-2019 ప్రవేశ పరీక్ష ఇటీవల ముగియడంతో ఫలితాల విడుదలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష జరిపారు. ఎంసెట్‌ ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇంటర్‌