సిఎస్జి(సెంటర్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్) లో, ఐటి/ఐసిటి విభాగాల్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ప్రాజెక్టు మేనేజర్-1, బిజినెస్ అనలిస్ట్-2, డాటాబేస్ డిజైనర్-1, సాఫ్ట్వేర్ ఇంజినార్-8,
తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల నిర్వహనలో అధికారుల అలసత్వం మరోసారి బయటపడింది. ఇంటర్ ఫలితాల గందరగోళం మర్చిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9న జరగనున్న
జూన్ 2న (ఆదివారం) సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరి) పరీక్ష జరగనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రంలో అనంతపురం, తిరుపతి, విజయవాడ,
హైదరాబాద్ నగరంలోని ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్బీటీ) జులై సెషన్ కి సంభందించి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ
ఏపీలో ఉపాధ్యాయ పోస్టు ల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో 7,902 పోస్టులు జనరల్ డీఎస్సీలో నోటిఫై చేసినవి కాగా, 602 పోస్టులు స్పెషల్
ఏపీ లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఒంగోలు యూని వర్సిటీల్లో, అనుబంధ కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాలకు నిర్వహించిన అర్హత పరీక్షల పీజీ సెట్ -2019 ఫలితాలను
పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ రాజీవ్ ఎస్ఎస్సీ స్పాట్ వాల్యూయేషన్లో తప్పులు జరిగాయని అంగీకరించారు. కొందరు నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు
తెలంగాణ ఎంసెట్కు-2019 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఎంసెట్- 2019 పరీక్షలు ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు
నేడు విడుదలైన సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల్లో ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన హన్సికా శుక్లా 499/500 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. ఒత్తిడి పెంచుకోకుండా ఇష్టపడి చదివానని
తెలంగాణ ఎంసెట్–2019 ఆన్లైన్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నా యి. 3,4,6 తేదీల్లో ఇంజనీరింగ్, 8,9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ
ఏపీ ఎంసెట్-2019 ప్రవేశ పరీక్ష ఇటీవల ముగియడంతో ఫలితాల విడుదలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష జరిపారు. ఎంసెట్ ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇంటర్