దేశంలో ఆర్థిక మాంద్యానికి అడుగు దూరంలో ఉన్నప్పటికీ అత్యధిక వేతనాలను అందుకుంటున్న వారి జాబితాలో ఐటీ ఉద్యోగులు ముందుండటం విశేషం. అలాగే ఐటీ సీటీ బెంగళూర్ అత్యధిక
రక్షణ రంగానికి చెందిన ఎలక్ట్రానికి పరికరాలు, ఆయుధాలని వివిధ వస్తువులని బద్రపరిచేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్య కార్యకలాపాలు.
ఓ పాఠశాల వార్షికోత్సవం లో పలువురు ప్రముఖులు..చిన్నారుల ప్రదర్శనలను తిలకిస్తూ ఉన్నారు. అందులో కొందరు చిన్నారులు ఓ స్కిట్ను ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ స్కిట్ దుమారం రేపుతోంది.
ఎక్కడో ఒకచోట మార్పు తప్పదు.. కొత్తనీరు రావాల్సిందే, పాతనీరు పోవాల్సిందే. కాలానుగుణంగా ప్రతిదానిలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. దానిని మొదటిగా అనుభవించేవారికి కొత్తగా ఉండొచ్చు, ఆ తరువాతివారు
నేడు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పెద్దంపేట ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ భారతి హోళికేరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె విద్యార్థులకు పాఠాలు బోధించారు. తరగతి
సి.ఐ.ఎస్.ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ) ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి ముఖ్యమైన విధి ప్రభుత్వానికి చెందిన పారిశ్రామిక ఆస్తులకి రక్షణ కల్పించడం, అదేవిధంగా
ప్రతిష్టాత్మక సదస్సుకు ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం వేదికగా నిలిచింది. దీనికి సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో విభాగం హెడ్, సదస్సు చైర్మన్ ప్రొఫెసర్ గోపాల్నాయక్
దేశంలోనే తక్కువ వయసు ఐపీఎస్ అధికారిగా గుజరాతీ యువకుడు హసన్ సఫిన్ రికార్డు సృష్టించనున్నారు. గత ఏడాది నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో జాతీయ
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులను విద్యాశాఖ తన అకడమిక్ క్యాలెండర్లో ఈ మేరకు ప్రకటించింది. రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి
గోల్కొండ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(ఏపీఎస్) కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 32 పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్టీ,
కియ మోటార్స్ కంపెనీ ఆధ్వర్యంలో మండలంలోని రోటరీపురం ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు టీపీఓ రంజిత్రెడ్డి తెలిపారు. 2016-19 మధ్య డిప్లమో పూర్తి చేసిన