telugu navyamedia

విద్యా వార్తలు

విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ : 15 నుంచి ఉచిత మోటివేషన్‌ కార్యక్రమాలు

Vasishta Reddy
క‌రోనా వ‌ల్ల ఎంతో మంది జీవితాలు ప్ర‌భావిత‌మ‌య్యాయ‌ని, ముఖ్యంగా విద్యార్థులు, యువ‌త మాన‌సిక స్థితిపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డింద‌ని మేధా లాంగ్వేజ్ థియేట‌ర్ ఫౌండ‌ర్ అండ్ చీఫ్

ఎల్లుడి నుంచే కాలేజీలు ప్రారంభం.. కీలక సూచనలు ఇవే !

Vasishta Reddy
ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో కళాశాలు, పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఏడాది పాటు విద్యాసంస్థలు మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కరోనా

మే 17 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

Vasishta Reddy
విద్యాసంవత్సరం క్యాలెండర్ ని తెలంగాణ విద్యా శాఖ ప్రకటించింది. ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్‌ ప్రకారం 9,10 తరగతుల విద్యాసంవత్సరం ఫిబ్రవరి 1నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి

సీబీఎస్ఈ పరీక్ష తేదీలను ప్రకటించిన కేంద్రం..

Vasishta Reddy
సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ {సీబీఎస్‌ఈ} 10,12 తరగతులకు పరీక్ష తేదీలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మే 4 నుంచి జూన్‌ 10 వరకు

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Vasishta Reddy
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ కీలక ప్రకటన చేశారు. బోర్డు పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ డిసెంబర్‌ 31న సాయంత్రం

ఏపీ: టిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Vasishta Reddy
ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల మొదటి సారి

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం..

Vasishta Reddy
వరంగల్ అర్బన్ జిల్లాలోని కాళోజి హెల్త్ యూనివర్సిటీ లో ఎంబీబీఎస్, బి డి ఎస్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. దీనిపై కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి

డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు..

Vasishta Reddy
తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘దోస్త్‌’ గడువును పొడిగించారు. మూడోవిడతలో సీటు పొందినవారికి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

బ్రెయిన్ ఫీడ్ పికాసో అవార్డు వేడుక

Vasishta Reddy
‘బ్రషింగ్ ఆఫ్ ది క్రైసిస్’ అనే అంశంపై బ్రెయిన్ ఫీడ్ పికాసో పోటీ మే నెలలో 500+ ఎంట్రీలతో జరిగింది. ఈ అక్టోబర్‌లో గ్రూప్ I (8-10)

ఆన్‌లైన్ కోర్సుల్లో కేరళ యువతి ప్రపంచ రికార్డు

vimala p
లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకొని కేరళకు చెందిన ఆరతి అనే యువతి ప్రపంచ రికార్డు సృష్టించింది. 90 రోజుల్లో ఏకంగా 350 కోర్సులను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి అందరినీ

జేఈఈ ప‌రీక్షకు కొత్త నిబంధన.. హాల్‌టికెట్ ఇచ్చిరావాలి!

vimala p
ఐఐటీ‌ల్లో ప్రవే‌శాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వా‌న్స్‌డ్‌ పరీక్ష రేపు జ‌ర‌గ‌నుంది. ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ను ఐఐటీ ఢిల్లీ నిర్వ‌హిస్తున్న‌ది. ఉదయం 9 నుంచి 12 గంట‌ల‌ వరకు

విద్యా పరిరక్షణ ఉద్యమం

vimala p
ఆగస్టు 16 ,2020 న వర్చువల్ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రమంతటా నిర్వహించబడిన “”విద్యా పరిరక్షణ ఉద్యమం “”కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా