కరోనా వల్ల ఎంతో మంది జీవితాలు ప్రభావితమయ్యాయని, ముఖ్యంగా విద్యార్థులు, యువత మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడిందని మేధా లాంగ్వేజ్ థియేటర్ ఫౌండర్ అండ్ చీఫ్
ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో కళాశాలు, పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఏడాది పాటు విద్యాసంస్థలు మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కరోనా
విద్యాసంవత్సరం క్యాలెండర్ ని తెలంగాణ విద్యా శాఖ ప్రకటించింది. ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ప్రకారం 9,10 తరగతుల విద్యాసంవత్సరం ఫిబ్రవరి 1నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కీలక ప్రకటన చేశారు. బోర్డు పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ డిసెంబర్ 31న సాయంత్రం
వరంగల్ అర్బన్ జిల్లాలోని కాళోజి హెల్త్ యూనివర్సిటీ లో ఎంబీబీఎస్, బి డి ఎస్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. దీనిపై కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి
తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘దోస్త్’ గడువును పొడిగించారు. మూడోవిడతలో సీటు పొందినవారికి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్
లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని కేరళకు చెందిన ఆరతి అనే యువతి ప్రపంచ రికార్డు సృష్టించింది. 90 రోజుల్లో ఏకంగా 350 కోర్సులను ఆన్లైన్లో పూర్తిచేసి అందరినీ
ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రేపు జరగనుంది. ఈ ప్రవేశపరీక్షను ఐఐటీ ఢిల్లీ నిర్వహిస్తున్నది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు
ఆగస్టు 16 ,2020 న వర్చువల్ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రమంతటా నిర్వహించబడిన “”విద్యా పరిరక్షణ ఉద్యమం “”కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా