telugu navyamedia

రాజకీయ

వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది: దేవినేని

vimala p
వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ, వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులకు మధ్య అనుసంధానకర్తలుగా వారు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో

ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి సీఎం జగన్ శ్రీకారం

vimala p
ఏపీ సీఎం జగన్ నేడు గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ

ఏ అన్యాయానికీ తలవంచను: రాహుల్

vimala p
యూపీలోని హత్రాస్‌ హత్యాచార ఘటన నేపథ్యంలో నిన్న బాధిత కుటుంబాన్ని కలవడానికి వెళుతుండగా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీని పోలీసులు అడ్డగించిన సంగతి తెలిసిందే. లాల్చీ పట్టుకుని

సమ సమాజం గురించి గాంధీజీ తపించారు: చంద్రబాబు

vimala p
మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో స్పందించారు.  మానవాళి చరిత్రలో ఒక సమున్నత శిఖరం గాంధీ

పోస్టుల వెనక ఉన్న కుట్ర కోణాన్ని తేలుస్తాం: ఏపీ హైకోర్టు

vimala p
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని, సీఐడీకి ఫిర్యాదు చేసినా వారిపై ఎటువంటి చర్యలు లేవంటూ హైకోర్టులో అప్పటి రిజస్ట్రార్ జనరల్ వ్యాజ్యం

ట్రంప్ దంపతులకు కరోనా.. కోలుకోవాలని మోదీ ట్వీట్‌!

vimala p
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయ‌న స‌తీమ‌ణి మెలానియా ట్రంప్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరు క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ

ఎన్నికల ప్రచారానికి బ్రేక్‌..క్వారంటైన్‌లోకి ట్రంప్!

vimala p
అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. డెమొక్రాట్ అభ్య‌ర్థి జో బైడెన్ కంటే ప్ర‌చారంలో తానే ముందున్నాన‌ని ట్రంప్ ప్ర‌క‌టించారు.

తెలంగాణలో తెరుచుకున్న పర్యాటక కేంద్రాలు!

vimala p
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటిస్తూ సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలో పర్యాటక కేంద్రాలు నిన్న తెరుచుకున్నాయి. హైదరాబాద్‌లోని పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలు, పురావస్తు, చిత్ర

ట్రంప్ ముఖ్య సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్!

vimala p
అమెరికాలో కరోనా కేసులు పున:ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే పలువురు కోవిడ్ బారినపడగా తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా

సినిమాలు, ప్రార్థనా స్థలాలకు అనుమతి లేదు: నవీన్ పట్నాయక్

vimala p
కేంద్రం ప్రకటించిన అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ ను ప్రస్తుతం అమలు చేసే పరిస్థితి లేదని ఒడిశా సర్కారు పేర్కొంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటమే

వైసీపీలో చేరనున్న గంటా.. ముహూర్తం ఖరారు?

vimala p
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 3న వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. గంటా చేరికకు

పెన్షన్ పెంచామని అసత్య ప్రచారం: నారా లోకేశ్

vimala p
పెన్షన్ల విషయంలో వైసీపీ అనుసరిస్తున్న విధానలాపై ని టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. పెన్షన్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ గారి మోసాలు అన్నీ ఇన్నీ కావని