సీబీఐ లో కూడా ఇటీవల కొన్ని గజిబిజి సందర్భాలు చోటుచేసుకోవడం, దేశరాజకీయాలనే ప్రశ్నించింది. దీనితో కల్పించుకున్న కోర్టు, ప్రభుత్వం సీబీఐలో వేళ్ళు పెట్టకూడదని తేల్చడంతోపాటుగా, తిరిగి ఆలోక్
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు ఇస్తామంటూ బీజేపీ
జనసేన ఎన్నికలు దగ్గరపడేసరికే దూకుడు పెంచేసింది. ఇప్పటికే పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో సిద్ధం చేసుకున్న ఆ పార్టీ వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది.
గాసిప్ మాంగర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందడుగు వేయాలని, బీజేపీ-కాంగ్రెస్ యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ సంకల్పించిన విషయం తెలిసిందే. దానికి ఆయన ఇప్పటికే
ఎన్టీఆర్ వాస్తవ జీవిత చరిత్రను తీసే ధైర్యం బాలకృష్ణకు లేదని వైసీపీ నాయకురాలు లక్షీపార్వతి అన్నారు. వ్యక్తిగతంగా బాలయ్య చాలా మంచి వ్యక్తని, ఏపీ సీఎం చంద్రబాబుకు
రాజకీయ నేతలు పార్టీలు మారాలంటే స్వప్రయోజనం తప్పనిసరి. సాధారణంగా జరిగేది ఇదే అయినప్పటికీ, పార్టీలు మారేందుకు వేరే లెక్కలు కూడా లేకపోలేదు. దానికి ఇదిగో ఒక ఉదాహరణగా,
జగన్ కారణంగా ఎంతోమంది జైలుకు వెళ్లారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ ఓ అవినీతి చక్రవర్తి అని చంద్రబాబు విమర్శించారు. అమరావతిలో
దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రచురితమయ్యే వార్త పత్రికలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న,మధ్య వ్యాపార పత్రికలకు జారీ చేసే ప్రకటనల రేట్లను 25శాతం పెంచింది.