telugu navyamedia

రాజకీయ

కేసీఆర్ ఫాంహౌస్‌లో మరో యాగం.. భారీ ఏర్పాట్లు

టీఆరెస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మరో యాగానికి శ్రీకారం చుట్టారు. మొన్నటి ఎన్నికలకు ముందు ఎర్రవల్లి తన వ్యవసాయ క్షేత్రంలో రెండు యాగాలను నిర్వహించిన కేసీఆర్

అఖిలప్రియ పార్టీ మారనుందని టీడీపీ వర్గాల్లో చర్చ?

ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలలో చర్చ మొదలైనట్టు తెలుస్తోంది. మంత్రిగా ఉండి కూడా

కశ్మీర్‌ హత్యలకు నిరసనగా.. యువ ఐఏఎస్‌ రాజీనామా

జమ్మూ, కశ్మీర్‌కు చెందిన యువ ఐఏఎస్‌ అధికారి షా ఫజల్‌ బుధవారం తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2009లో జరిగిన సివిల్‌ సర్వీస్‌

హైదరాబాద్ లో  5లక్షల సీసీ కెమెరాలు: అంజనీకుమార్‌ 

హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో కలకలం సృష్టించిన వరుస చైన్‌ స్నాచింగ్‌ కు పాల్పడిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా… హిజ్రా.. రాహుల్ సంచలన నిర్ణయం…

vimala p
రాహుల్ సంచలన నిర్ణయం…కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఓ హిజ్రాను (ట్రాన్స్‌జెండర్)ను ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఆమె పేరు అప్సరా రెడ్డి. తమిళనాడు

అమరావతిలో ‘వెల్‌కం గ్యాలరీ’కి చంద్రబాబు శంకుస్థాపన

ఏపీ రాజధాని అమరావతిలోని స్టార్టప్‌ ఏరియాలో  ఫేస్1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి సీఎం చంద్రబాబు  గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరయ్యారు.

9 శాతం జనాభా ఉన్న అగ్రకులాలకు..10 శాతం రిజర్వేషన్లా?: ఆర్‌.కృష్ణయ్య

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు. తెలంగాణ  రాష్ట్రంలో 9 శాతం జనాభా ఉన్న అగ్రకులాలకు 10

సమ్మక్క సారలమ్మల దీవెనలతోనే  ఘన విజయం : కడియం

మేడారం సమ్మక్క సారలమ్మల దీవెనలతోనే 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి

చెరువు కబ్జాపై ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై  తక్షణమే స్పందిస్తారు. కొన్ని విషయాల్లో తానే స్వయంగా చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తుంటారు. తాజాగా ఆయన

ఆంధ్రాలో సంక్రాంతి.. వీటితోనే ప్రారంభం…పోలీసులు కూడా.. 

vimala p
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అనగానే గుర్తుకువచ్చేది, కోడి పందేలు. అయితే ఇటీవల వీటిని కోర్టు నిలువరించేందుకు కూడా ప్రయత్నించింది. కానీ, జరుగుతూనే ఉండటం అక్కడి వారి ఆసక్తికి

నా మీద తీసిన చిత్రం గురించి.. కోర్టుకు వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు అంటున్న.. మన్మోహన్ సింగ్ 

vimala p
గతంలో దేశం కోసం అనేక పదవులలో తనదైన శైలిలో సేవలు అందించి, మెప్పించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన వద్ద తగిన డబ్బులేదని వ్యాఖ్యానించారట. పదేళ్ల

హెచ్చరిక: సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేట్టయితే.. చెప్పి వెళ్ళాలి.. లేదంటే.. అంతే.. 

vimala p
ఎవరి గోలవారిది.. అన్నట్టుగా, సంక్రాంతి పండగ వస్తుంది, పాఠశాలకు, కళాశాలలకు, కార్యాలయాలకు సెలవులు ఇస్తారు. దానితో సొంత ఊరి బాట పడతారు అందరూ. అది వారి దారి,