టీఆరెస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మరో యాగానికి శ్రీకారం చుట్టారు. మొన్నటి ఎన్నికలకు ముందు ఎర్రవల్లి తన వ్యవసాయ క్షేత్రంలో రెండు యాగాలను నిర్వహించిన కేసీఆర్
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో కలకలం సృష్టించిన వరుస చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా
రాహుల్ సంచలన నిర్ణయం…కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఓ హిజ్రాను (ట్రాన్స్జెండర్)ను ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఆమె పేరు అప్సరా రెడ్డి. తమిళనాడు
ఏపీ రాజధాని అమరావతిలోని స్టార్టప్ ఏరియాలో ఫేస్1 దగ్గర వెల్కం గ్యాలరీకి సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరయ్యారు.
మేడారం సమ్మక్క సారలమ్మల దీవెనలతోనే 2018 ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తారు. కొన్ని విషయాల్లో తానే స్వయంగా చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తుంటారు. తాజాగా ఆయన
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అనగానే గుర్తుకువచ్చేది, కోడి పందేలు. అయితే ఇటీవల వీటిని కోర్టు నిలువరించేందుకు కూడా ప్రయత్నించింది. కానీ, జరుగుతూనే ఉండటం అక్కడి వారి ఆసక్తికి
ఎవరి గోలవారిది.. అన్నట్టుగా, సంక్రాంతి పండగ వస్తుంది, పాఠశాలకు, కళాశాలలకు, కార్యాలయాలకు సెలవులు ఇస్తారు. దానితో సొంత ఊరి బాట పడతారు అందరూ. అది వారి దారి,