రాష్ట్రంలోని ఇతర పార్టీలన్నీ తమ వ్యతిరేకతలో బలంగా ఉన్నందున పొత్తుల కోసం వామపక్షాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం BRSకి మాత్రమే ఉంది. డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు
2024 లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీని ఢీకొట్టేందుకు బీజేపీయేతర ఫ్రంట్ని నిర్మించే ప్రయత్నంలో భాగంగా గత నెల రోజులుగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ఆయన
రూ. 970 కోట్ల అంచనా వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో నిర్మాణం 1,224 మంది ఎంపీలు కూర్చునే వీలు భారత ప్రజాస్వామ్య వారసత్వానికి
చిన్నారి వైద్యంపై స్పందించిన మంత్రి. నీలోఫర్ వైద్యులతో ఫోన్ లో సంప్రదించిన మంత్రి. చిన్నారి గుండె ఆపరేషన్ కు చర్యలు తీసుకోవాలని ఆదేశం 54 రోజుల చిన్నారికి
కర్ణాటక ముఖ్యమంత్రి: రాష్ట్రంలో పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నందున అగ్ర నాయకత్వాన్ని కలవడానికి కర్ణాటక మాజీ
విజయ నగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథను జర్నలిస్ట్ , రచయిత భగీరథ ఎన్నో ఏళ్ళు పరిశోధన చేసి ‘నాగలాదేవి ‘ పేరుతో పుస్తకంగా వెలువరించారని, అతని
తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే కట్టడం ఇది.. ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలి ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలి కేసిఆర్ గారు విధించిన నిర్ణీత గడువులోగా ప్రారంభానికి
ఏప్రిల్ 28 వ తేదీన మన పద్మశ్రీ, నటరత్న, కళాప్రపూర్ణ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో ఒక భాగముగా శతజయంతి వేడుకలు ఎన్.టీ.ఆర్. స్థాపించిన
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లలో 141 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర
వైసీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ పదవికి
కర్నూలు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 83వ రోజుకు చేరుకుంది. నేడు మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు నియోజక వర్గంలోని నందవరం మండలంలోకి
నందమూరి హరికృష్ణ కుమార్తె, తెలుగుదేశం నాయకురాలైన నందమూరి సుహాసినికి పార్టీలో కీలక పదవి లభించింది. తెలంగాణలో తన ఉనికిని చాటుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్న టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు