నరేంద్రమోడీ ఇవాళ(మే-30,2019) రెండవసారి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
రెవెన్యూ శాఖ కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో భాగంగా జిల్లాల నుంచి వివరాలు కోరుతోంది. ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని వైకాపా ఎన్నికల్లో హామీ ఇచ్చిన
విజయవాడలో అర్ధరాత్రి భీకర గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు నగరంలో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. జగన్
అధ్యక్షపదవి కోసం కాంగ్రెస్ లో మొత్తానికి చాలా మంది మల్లగుల్లాలు పడుతున్నట్టే ఉంది. రాజకుమారుడికే అది దక్కాలని అధిష్టానం పూనుకుని కూడా చాలా కాలం అయినప్పటికీ, తాజా
సీఎం కేసీఆర్ రంజాన్ పండుగను పురస్కరించుకుని జూన్ 2న ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఒకరోజు ముందే పూర్తిచేయాలని ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్
నేడు నరేంద్రమోదీ.. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరుగనున్న ఈ వేడుకకు అన్ని
నరేంద్ర మోదీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ మోదీకి లేఖ రాసినవిషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటయ్యే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి అతిథిగా విచ్చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన అనంతరం జగన్ హైదరాబాద్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లగా అపూర్వ స్వాగతం
జగన్ ఇవాళ ఇడుపులపాయ విచ్చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం కడప సీఎస్ఐ చర్చి, అమీన్ పీర్ దర్గాలను సందర్శించిన ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాసేవకే తన జీవితం అంకితమని తెలిపారు. తాను సినిమాలో నటించబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను ఆయన ఖండించారు.