భారతీయ రైల్వేను ప్రయివేటీకరణ చేస్తున్నారంటూ విపక్షాలు చేసిన ఆరోపణను ఎన్డీయే సర్కారు తోసిపుచ్చింది. దీనిపై లోక్ సభలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్పష్టతనిచ్చారు. రైల్వే శాఖను
కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా తెలంగాణ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సొసైటీల పేరిట గురుకులాను ఏర్పాటు చేసింది. ఇందులో విద్యా ప్రమాణాలను పెంచే దిశగా
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై విపక్ష నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే మాజీ
తెలంగాణసెక్రెటరియట్ భవనాలను సాంకేతిక కమిటీ ఇవాళ పరిశీలించింది. ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలోని పది భవనాల నాణ్యత, స్థితిగతులు తదితర అంశాలను కమిటీ పరిశీలించింది. త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘానికి
జార్ఖండ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. లతేహార్ జిల్లాలో 16 వాహనాలను నక్సల్స్ తగులబెట్టారు. ఆరుగురి కూలీలపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడింది తామేనని జార్ఖండ్ జన్ముక్తీ పరిషత్(జేజేఎంపీ)
ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతియుత ధర్నా చేపడతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సోమవారం నుంచి బుధవారం వరకు జిల్లా
తెలంగాణలో అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాల పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత పై వాదనలు జరిగాయి. ఎర్రమంజిల్లోని 150 ఏళ్ల క్రితం కట్టడంపై మరోసారి
కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో నాదెండ్ల భాస్కర్రావు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. నాదెండ్లనుఅమిత్షా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీ, తెలంగాణల్లో భవిష్యత్ బీజేపీదేనని నాదెండ్ల
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అధెవిధంగా ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారుస్తామని అన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ఈరోజు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా