telugu navyamedia

రాజకీయ

రైల్వే ప్రైవేటీకరణ : ..పెట్టుబడులే స్వాగతిస్తున్నాం.. అంటూ దాటవేత..

vimala p
భారతీయ రైల్వేను ప్రయివేటీకరణ చేస్తున్నారంటూ విపక్షాలు చేసిన ఆరోపణను ఎన్డీయే సర్కారు తోసిపుచ్చింది. దీనిపై లోక్ సభలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్పష్టతనిచ్చారు. రైల్వే శాఖను

బీసీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

vimala p
కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా తెలంగాణ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సొసైటీల పేరిట గురుకులాను ఏర్పాటు చేసింది. ఇందులో విద్యా ప్రమాణాలను పెంచే దిశగా

అమరావతి ప్రజావేదిక వద్ద చెలరేగిన మంటలు

vimala p
అమరావతిలోని ప్రజావేదిక అక్రమ నిర్మాణమని ప్రభుత్వం దాన్ని కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. కూల్చివేత పనుల్లో భాగంగా ఐరాన్ రాడ్స్ కట్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు

అంకెల గారడీ తప్ప కేటాయింపుల్లో చిత్తశుద్ధి లేదు: కళా వెంకట్రావ్‌

vimala p
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై విపక్ష నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే మాజీ

కొలిక్కిరాని కర్ణాటక సంక్షోభం..రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్

vimala p
కర్ణాటక రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ ఓ తెలుగు మీడియా చానల్ తోగా మాట్లాడుతూ రెబెల్ ఎమ్మెల్యేలపై

తెలంగాణ సెక్రెటరియట్ వివరాలను సేకరించిన కమిటీ

vimala p
తెలంగాణసెక్రెటరియట్ భవనాలను సాంకేతిక కమిటీ ఇవాళ పరిశీలించింది. ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలోని పది భవనాల నాణ్యత, స్థితిగతులు తదితర అంశాలను కమిటీ పరిశీలించింది. త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘానికి

రెచ్చిపోయిన మావోయిస్టులు.. 16 వాహనాలకు నిప్పు

vimala p
జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. లతేహార్‌ జిల్లాలో 16 వాహనాలను నక్సల్స్ తగులబెట్టారు. ఆరుగురి కూలీలపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడింది తామేనని జార్ఖండ్‌ జన్‌ముక్తీ పరిషత్‌(జేజేఎంపీ)

సమస్యల పరిష్కారం కోసం శాంతియుత ధర్నా: జగ్గారెడ్డి

vimala p
ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతియుత ధర్నా చేపడతామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సోమవారం నుంచి బుధవారం వరకు జిల్లా

సచివాలయం కూల్చివేత పై హైకోర్టులో వాదనలు

vimala p
తెలంగాణలో అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాల పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత పై వాదనలు జరిగాయి. ఎర్రమంజిల్‌లోని 150 ఏళ్ల క్రితం కట్టడంపై మరోసారి

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషి: నాదెండ్ల

vimala p
కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో నాదెండ్ల భాస్కర్‌రావు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. నాదెండ్లనుఅమిత్‌షా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీ, తెలంగాణల్లో భవిష్యత్ బీజేపీదేనని నాదెండ్ల

అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి: బుగ్గన

vimala p
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అధెవిధంగా ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారుస్తామని అన్నారు.

బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్

vimala p
టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ఈరోజు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా