రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్రావు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జొన్నవిత్తుల నామినేషన్ దాఖలు చేశారు. జొన్నవిత్తుల తన అఫిడవిట్లో తనకు, తన భార్యకు రూ.కోటి విలువైన చరాస్తులు
సుధా క్రియేషన్స్ బ్యానర్ పై మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “సహ్య”. సుధాకర్ జుకంటి, భాస్కర్ రెడ్డిగారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారం శాసనసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల ప్రజలకు వైఎస్ జగన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 41వ మ్యాచ్లో గురువారం (ఏప్రిల్ 25) హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
వరంగల్ ఓటర్ల వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ను గ్లోబల్ సిటీగా మారుస్తామని హామీ
బుధవారం అర్థరాత్రి ప్రకటించిన ఐఐటీ-జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఖచ్చితమైన NTA స్కోర్ను సాధించిన మొత్తం 56
ఐ.ఐ.టి.కృష్ణమూర్తి ఫేం యువ హీరో పృథ్వీ, హీరోగా రూపాలి, అంబిక హీరోయిన్లుగా. రచిత్ శివ, ఆర్.ఆర్.క్రియేషన్స్ అండ్ పాలిక్ స్టుడియోస్ పతాకాలపై తెరకెక్కుతున్న ‘ప్రొడక్షన్ నెం.3’ చిత్రం
ఈరోజు బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదలయ్యాయి. మరోసారి, ఫలితాలలో అమ్మాయిలు విజయ భేరిమోగించారు. స్టేట్ టాపర్గా కూడా
వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం (25/04/2024)ఉదయం 11.25 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.