ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా ప్రశంసలు కురిపించారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాయలంలో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సుకు ఏపీఐఐసీ
ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. బొత్స ఆయన పరిధిలోని
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. వైసీపీ ప్రభుత్వం రాజధానిని మార్చడం ఖాయమనే సంకేతాలు
విజయసాయిరెడ్డి చెత్త ఐడియాలతో జగన్ అమెరికా పర్యటన మొత్తం తుస్సుమందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. జగన్ అమెరికా నుంచి వచ్చేలోపు విజయసాయిరెడ్డి
2007లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో కాంగ్రెస్ నేత చిదంబరం ఐఎన్ ఎక్స్ మీడియా సంస్థలో విదేశీ పెట్టుబడులకు చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారని సీబీఐ,
జాతీయ క్రికెటర్ జస్ర్పీత్ బుమ్రా, దక్షిణాదికి చెందిన హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ప్రేమలో ఉన్నారా? అనే విషయం సోషల్ మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో సైతం చర్చనీయాంశంగా
సౌదీ అరేబియాలోని మహిళలకు ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం స్వేచ్ఛ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గార్డియన్ షిప్ చట్టంలో మార్పు చేసింది. దీంతో ఎప్పటి నుంచి అమల్లో
తెలంగాణలో ఏడు ఎంపీ స్థానాల్లో ఓటమిపాలవడంతో టీఆర్ఎస్ నేతలకు మతి భ్రమించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.బీజేపీపై విమర్శలు చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
“స్పైడర్ మ్యాన్” సిరీస్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారూ ఇష్టపడే సూపర్ హీరో “స్పైడర్ మ్యాన్”. మార్వెల్