వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలాతోనే కియా మోటార్స్ ను పక్క రాష్ట్రానికి తరలించబోతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతోందనే
రాజధాని ఎక్కడికీ తరలిపోదని, వెలగపూడిలోనే ఉంటుందని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి
కాజల్ గత పన్నెండేళ్ళుగా సినిమాలు చేస్తూ దక్షిణాది సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తోంది. తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో భారీ పాపులారిటీ తెచ్చుకోవడమే
భారీ వర్షం కారణంగా విమానం రన్వేను ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. 179 మంది గాయపడ్డారు. ఈ ఘటన టర్కీష్లోని ఇస్తాంబుల్ ఎయిర్పోర్టులో జరిగింది. బలమైన
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం
ఆంధ్రప్రదేశ్ నుంచి కియా మోటార్స్ ప్లాంట్ తమిళనాడుకి తరలుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనం ప్రచురితమైంది. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన తమ 1.1 బిలియన్ డాలర్ల విలువైన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, ఆప్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)
పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్థాన్ వాసులు ఆందోళన చేపట్టారు. ఆఫ్ఘనిస్థాన్ తోపాటు జమ్మూకశ్మీర్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ జోక్యాన్ని నిరసిస్తూ ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంలోని పాక్
నిర్భయ దోషుల ఉరితీతపై ఉన్న స్టేపై ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు నిన్న కొట్టివేసింది. న్యాయపరంగా ఉన్న అన్ని
కరోనా భయాన్ని కొందరు హ్యాకర్లు సొమ్ము చేసుకుంటున్నారు. కరోనాకు మెడిసిన్ ఉందంటూ ఆన్లైన్లో ప్రకటనలు గుప్పిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కరోనా వైరస్ సోకకుండా మందులు ఉన్నాయంటూ ప్రముఖ
ప్రస్తుత తరుణంలో ఆఫర్లు, గిఫ్టులు ప్రకటనలను చూసి వినియోగదారులు వెంటనే స్పందించి ఆయా షాపుల వద్దకు పరుగెడుతారు. కొన్ని సందర్భాల్లో మోసపోయి డబ్బులు పొగుట్టుకొంటారు. ఈ క్రమంలో