telugu navyamedia

వార్తలు

ఎం.ఎస్ రాజు “డర్టీ హరి” రీ-రికార్డింగ్ పనులు మొదలు

vimala p
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న “డర్టీ హరి” చిత్ర రీ-రికార్డింగ్ పనులు మొదలయినట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”గా రాబోతున్న అఖిల్ అక్కినేని

vimala p
అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 కి టైటిల్ కంఫర్మ్ అయ్యింది. బొమ్మ‌రిల్లు

“లవ్ స్టొరీ” లొకేషన్ లో శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్

vimala p
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్”లవ్ స్టొరీ” లొకేషన్ లో యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగాయి. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి,

ప్రజల్లో విద్వేషాలు పెంచుతున్నారు: రాహుల్

vimala p
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మేకిన్ ఇండియా నినాదం ప్రచారానికే పరిమితమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాంగ్‌పూర్‌లో మాట్లాడిన రాహుల్.. మోదీపై

మా భూములు ఇవ్వం..తెగేసి చెప్పిన విశాఖ రైతులు!

vimala p
విశాఖలో భూములు సేకరించడం కోసం అధికారులు రైతులను ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా వీలుకాకపోవడంతో మధ్యలోనే వెనుదిరిగారు పద్మనాభం మండలం తునివలసలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక్కడ 34

మేడారానికి పోటెత్తిన భక్తులు

vimala p
నేటి నుంచి జరిగే మేడారం సమ్మక్క –సారలమ్మ మహా జాతరకు ములుగు జిల్లా ఎస్‌ఎస్‌.తాడ్వాయి మండలంలోని మేడారం ముస్తాబైంది. మేడారానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. నేడు పగిడిద్దరాజు

తెరాస మినిస్టర్ తలసానితో చిరంజీవి,నాగార్జున భేటీ

vimala p
ఫిబ్రవరి 4న హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ నివాసంలో.. చిరు, నాగార్జునలతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. సినిమా రంగం అభివృద్ధికి సంబంధించి మంత్రి వారితో చర్చించినట్టు సమాచారం.

‘నిర్భయ’దోషుల స్టేపై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ!

vimala p
నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. దోషుల క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు

సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు: మంత్రి బొత్స

vimala p
సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉంటాయని ఏపీ మెంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..శాసన మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటే ప్రభుత్వానికి

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

vimala p
మొన్నటి వరకు భాక్తులతో కితకిట్లాడిన తిరుమల కొండలు చలి తీవ్రత పెరగడంతో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. స్వామివారి దర్శనం కోసం ఒక్క కంపార్టుమెంటులో మాత్రమే భక్తులు

మద్యం సేవించలేదని..స్నేహితుడిపై దాడి

vimala p
తనతో కలిసి మద్యం సేవించలేదని స్నేహితుడిపై బీరుసీసాతో దాడికి పాల్పడిన ఘటన ఘటన హైద్రాబాద్ జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మచిలీపట్నం

ఎంజీబీఎస్-జేబీఎస్ మార్గంలో మెట్రోరైలు

vimala p
హైదరాబాద్ నగరంలో ఈ నెల 7వ తేదీ నుంచి మరో మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. మెట్రోరైలు మొదటి దశలో చివరిదైన ఈ మార్గాన్ని ఎల్లుండి సాయంత్రం