telugu navyamedia

సామాజిక

దేశంలో 65,49,374కి చేరిన కరోనా కేసులు

vimala p
దేశంలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 75,829 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ

ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం!

vimala p
కరోనా వైరస్‌ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న 48 గంటలూ అత్యంత కీలకమని

ఆందోళన వద్దు.. కరోనా బలహీనపడుతోంది: వేన్ యూనివర్శిటీ

vimala p
చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అన్ని దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మన దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్షను దాటింది. ఈ ఆందోళనల

యూపీలో దారుణాలు జ‌రుగ‌డం కొత్తేమీ కాదు: గులాంన‌బీ ఆజాద్

vimala p
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవల జరిగిన ఘటనలపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాద్ ఘాటుగా స్పందించారు. మ‌హిళ‌ల‌పై నేరాలు విప‌రీతంగా పెరిగిపోతుండ‌టంపై ఆజాద్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. యూపీలో

రేపటి నుండి ఢిల్లీలో మెట్రో పరుగులు!

vimala p
కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 22 నుంచి మెట్రో సర్వీసులు నిలిచిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఢిల్లీ లో మెట్రో రైల్ పరుగులు పెట్టనుంది.

ట్యూషన్ టీచర్ ద్వారా 14 మంది విధ్యార్థులకు క‌రోనా!

vimala p
క‌రోనా ఉధృతి దృష్ట్యా పాఠ‌శాల‌ల‌ను ప్ర‌భుత్వాలు మూసివేశాయి. ఈ నేపథ్యంలో కొంద‌రు త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ట్యూష‌న్ల‌కు పంపించి కొవిడ్‌ను కొని తెచ్చుకుంటున్నారు. అలా ఓ ట్యూష‌న్ టీచ‌ర్

భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు

vimala p
చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనే వదంతుల కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి మార్చి నెలల్లో చికెన్, ఎగ్స్ తినే వారి సంఖ్య బాగా తగ్గింది. ఆ

హైదరాబాద్‌లో లేడీ టెక్కి ఆత్మహత్య!

vimala p
హైదరాబాద్‌లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంఖ్య పెరుగుతోంది. మంచి ఉద్యోగం, జీతం అన్నీ ఉన్నా పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలో రమ్యకృష్ణ అనే

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1,718 కేసులు నమోదు

vimala p
తెలంగాణ‌లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. కేసుల

తమ కమాండర్‌ ను హతమార్చిన మావోయిస్టులు

vimala p
చత్తీస్‌గఢ్ మావోయిస్టులు సొంత కమాండర్‌నే హత్యచేశారు. బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బస్తర్ రేంజ్ ఐజీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.జిల్లాలోని

దేశంలో కరోనా మహోగ్రరూపం.. 64,73,545 చేరిన కేసులు

vimala p
దేశంలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 79,476 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర

కరోనాతో వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో చేరిన ట్రంప్‌

vimala p
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా