మేడ్చల్ జిల్లాలోని శామీర్పేట్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 31న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, దేశీయంగా డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీన పడటం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పసిడి కొనుగోళ్లు వంటి అంశాల
హైదరాబాద్ నగరంలో బ్రెయిన్ స్ట్రోక్ సమస్య పెరుగుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. బాధితుల్లో 30శాతం మంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. ఈ స్ట్రోక్ బాధితుల్లో 30-45 ఏళ్ల మధ్య
దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన అదొక చారిత్రక సుందర ప్రదేశం. చిట్టడవిలో ఎత్తైన గుట్టలు.. అలాంటి సుందర ప్రదేశంలో చప్పట్లు కొడితే చాలు.. చల్లని నీళ్లు కొండల
జీవనశైలిలో మార్పుల కారణంగా ఎక్కువ మంది మహిళలు రొమ్ముక్యాన్సర్ బారిన పడుతున్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మంగళవారం రొమ్ము క్యాన్సర్పై అవగాహన కోసం విజయవాడ
పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేయడం అందరికి సాంప్రదాయమే. ముఖ్యంగా దీపావళికి నువ్వుల నూనెను తలకు, శరీరానికి, పట్టించి అభ్యంగన స్నానమాచరించి కొత్త
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దీపావళిని భారత సైన్యంతో కలిసి జరుపుకుంటున్నారు. ఇందుకోసం ఆయన… ఇవాళ జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు స్థావరాలకు వెళ్లే అవకాశాలున్నాయి. జమ్మూకాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి
తన యోగా ప్రతిభతో యువతతో సైతం పోటీపడే బామ్మ నానమ్మాళ్(99) కన్నుమూశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం మృతి చెందారు. కోయంబత్తూరుకు చెందిన నానమ్మాళ్ యోగా టీచర్ గా
టీమిండియాకు ధోనీ నీడలాంటివాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. క్రికెట్ నుంచి ఎప్పుడు వైదొలగాలో ధోనీకి తెలుసని చెప్పారు. క్రికెట్ కు ధోనీ ముగింపు పలకాలని