మహారాష్ట్రలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 147 మందికి ‘కరోనా’ సోకింది.
ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా వైరస్ పట్ల తెలంగాణ ప్రభుత్వం పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది. ఈ వైరస్ పై ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ నివారణ చార్యాలు
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు బయల్దేరిన విద్యార్థులను సరిహద్దు వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ ప్రజలను నిలిపివేయడంపై బీజేపీ నేత
మనమంతా ఏకమైతే కరోనాపై యుద్ధంలో గెలుస్తామని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అది జరగాలంటే ప్రజలంతా ప్రభుత్వం చెప్పినట్టు వినాలన్నాడు. లాక్డౌన్
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కొందరు ఎస్సైలు రెచ్చిపోతున్నారు. నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఓవరాక్షన్ చేసిన పెరవలి ఎస్ఐపై
లాక్డౌన్ నేపథ్యంలో చేతిపై హోం క్వారంటైన్ ముద్ర ఉన్న వాళ్లు బయట కనిపిస్తే కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కొందరు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు లెక్కచేయడం లేదు.
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు టెలి మెడిసిన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్లినిక్ కు రాలేని ప్రజలు
కొన్ని నెలల క్రితం రోగానికి చికిత్స కోసం వివిధ ఆసుపత్రుల్లో చేరిన వారు, ఆయా కారాణాలతో శస్త్రచికిత్సలు చేయించుకున్నవారిని ఆసుపత్రి సిబ్బంది డిశ్చార్జి చేసింది. దీంతో రోగులకు
ఏపీలో లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో గుట్టుచప్పుడుకాకుండా పదో తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్న ఓ విద్యా సంస్థపై పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
రామయణం సీరియల్ తొలిసారి 1987 నుంచి 1988 మధ్య కాలంలో దూరదర్శన్లో ప్రసారం అయ్యింది. ఈ సీరియల్ అప్పట్లో ఎంతో జనాధారణ పొందింది. ప్రచారసమాచార శాఖ.. మరోసారి
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలో వేయి పడకలతో అతిపెద్ద కరోన ఆసుపత్రిని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.