telugu navyamedia

సామాజిక

మహారాష్ట్రలో 147 మందికి కరోనా.. మహిళల కోసం ప్రత్యేక ఆసుపత్రులు

vimala p
మహారాష్ట్రలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 147 మందికి ‘కరోనా’ సోకింది.

‘కరోనా’ కంట్రోల్‌ రూమ్‌.. కాంటాక్ట్‌ నంబర్స్‌ ఇవే!

vimala p
ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా వైరస్‌ పట్ల తెలంగాణ ప్రభుత్వం పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది. ఈ వైరస్ పై ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ నివారణ చార్యాలు

ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రశంసించిన మోదీ

vimala p
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న  నేపథ్యంలో ప్ర‌జ‌ల ఇబ్బందులను త‌గ్గించేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రుణ చెల్లింపుల‌పై మూడు నెల‌ల మార‌టోరియం

ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

vimala p
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు బయల్దేరిన విద్యార్థులను సరిహద్దు వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ ప్రజలను నిలిపివేయడంపై బీజేపీ నేత

మనమంతా ఏకమైతే కరోనాపై యుద్ధంలో గెలుస్తాం: కపిల్ దేవ్

vimala p
మనమంతా ఏకమైతే కరోనాపై యుద్ధంలో గెలుస్తామని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అది జరగాలంటే ప్రజలంతా ప్రభుత్వం చెప్పినట్టు వినాలన్నాడు. లాక్‌డౌన్‌

ఓవరాక్షన్ చేసిన ఎస్సై పై సస్పెన్షన్ వేటు

vimala p
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కొందరు ఎస్సైలు రెచ్చిపోతున్నారు. నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఓవరాక్షన్ చేసిన పెరవలి ఎస్ఐపై

క్వారంటైన్‌ ముద్రతో బ్యాంకుకు వచ్చిన వ్యక్తి .. బ్రాంచ్‌ మూసివేసిన అధికారులు

vimala p
లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేతిపై హోం క్వారంటైన్ ముద్ర ఉన్న వాళ్లు బయట కనిపిస్తే కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కొందరు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు లెక్కచేయడం లేదు.

21 టెలి మెడిసిన్ సెంటర్లను ఏర్పాటు చేశాం: కేశినేని నాని

vimala p
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు టెలి మెడిసిన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్లినిక్ కు రాలేని ప్రజలు

ఇంటికి చేరే మార్గం లేక..డిశ్చార్జి అయిన రోగుల ఇబ్బందులు

vimala p
కొన్ని నెలల క్రితం రోగానికి చికిత్స కోసం వివిధ ఆసుపత్రుల్లో చేరిన వారు, ఆయా కారాణాలతో శస్త్రచికిత్సలు చేయించుకున్నవారిని ఆసుపత్రి సిబ్బంది డిశ్చార్జి చేసింది. దీంతో రోగులకు

కందుకూరులో రహస్యంగా టెన్త్ క్లాసులు: ఐదుగురు అరెస్ట్

vimala p
ఏపీలో లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో గుట్టుచప్పుడుకాకుండా పదో తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్న ఓ విద్యా సంస్థపై పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ రామాయ‌ణం సీరియ‌ల్!

vimala p
రామ‌య‌ణం సీరియ‌ల్ తొలిసారి 1987 నుంచి 1988 మ‌ధ్య కాలంలో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం అయ్యింది. ఈ సీరియల్ అప్పట్లో ఎంతో జనాధారణ పొందింది. ప్ర‌చార‌స‌మాచార శాఖ‌.. మ‌రోసారి

ఒడిశాలో నిర్మించనున్న అతిపెద్ద కరోనా హాస్పిటల్!

vimala p
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలో వేయి పడకలతో అతిపెద్ద కరోన ఆసుపత్రిని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.