telugu navyamedia

సామాజిక

కరోనా కట్టడికి భారత్‌కు అమెరికా ఆర్థిక సాయం

vimala p
ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత్‌కు అమెరికా రూ. 21 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. వైరస్‌పై పోరాటంలో భాగంగా 64 దేశాలకు

వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే: కిషన్‌రెడ్డి

vimala p
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన కారణంగా వలస కార్మికులు, ఇతర ప్రాంతాల విద్యార్థులు ఎటూ వెళ్లలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారి ఆలనాపాలనా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర

ఇప్పుడు క్రికెట్ కాదు.. ప్రజల భద్రత గురించి ఆలోచించాలి: రవిశాస్త్రి

vimala p
కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నా నేపథ్యంలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్రికెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని శాస్త్రి స్పష్టం

రహదారి బంద్ పై మోదీకి కేరళ సీఎం విజయన్‌ లేఖ

vimala p
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేరళ సీఎం పినరయి విజయన్‌ లేఖ రాశారు. తలసెరి-కార్గ్‌ హైవే-30ని కర్ణాటక పోలీసులు బంద్‌ చేయడంపై చర్యలు తీసుకోవాల్సిందిగా

తెలంగాణలో ఒక్క వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా లేదు: మంత్రి ఈటల

vimala p
కరోనా కట్టడికి ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను మంత్రి ఈటెల రాజేందర్‌ సందర్శించారు.గచ్చిబౌలిలో

వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు: మీడియాపై ధోనీ భార్య ఫైర్

vimala p
బాధ్యతాయుతమైన జర్నలిజం కనుమరుగైందని మీడియాపై ధోనీ భార్య సాక్షి మండిపడ్డారు. కరోనాపై పోరుకు క్రికెట్ దిగ్గజాలందరూ లక్షల్లో విరాళం ప్రకటిస్తుంటే  టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ

అమెరికాను కుదిపేస్తున్న కరోనా.. లక్ష దాటిన కోవిడ్ కేసుల సంఖ్య

vimala p
కరోనా వైరస్ విజృంభిచడంతో అమెరికా అల్లాడిపోతోంది. ఆ దేశంలో కోవిడ్ నిర్ధారిత కేసుల సంఖ్య నిన్నటికి లక్ష (1,01,000) దాటేసింది. వారం రోజుల క్రితం ఈ సంఖ్య

మద్యం దొరక్క ఆందోళన.. కార్మికుడి ఆత్మహత్య

vimala p
కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో నిత్యావసరాలు, వైద్య, అత్యవసర సదుపాయాలు మినహా అన్ని దుకాణాలను మూసివేశారు. దీనివల్ల సామాన్యుల సంగతేమో గానీ మద్యానికి బానిసలైన వారి

వార్తా పత్రికల ద్వారా కరోనా వ్యాపించదు: ఐఎన్‌ఎంఏ

vimala p
వార్తా పత్రికల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందదని ఇంటర్నేషనల్‌ న్యూస్‌ మీడియా అసోసియేషన్‌ (ఐఎన్‌ఎంఏ) వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు, పలు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు

పుణే శాస్త్రవేత్తలు ముందడుగు.. తొలిసారి కరోనా ఫొటోలు రూపకల్పన

vimala p
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పుణే శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ ఇమేజింగ్‌ ద్వారా భారత్‌లో తొలిసారి ఈ వైరస్‌ చిత్రాలను రూపొందించారు. ఈ

లాక్‌డౌన్‌ మరింత పటిష్టం..హైదరాబాద్‌కు కేంద్ర బలగాలు

vimala p
లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌కు కేంద్ర బలగాలు చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బలగాలు కావాలని కేంద్రాన్ని తాము కోరలేదని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. సాధారణ ప్రక్రియలో భాగంగానే

తెలంగాణలో ఒకే రోజు 14 మందికి.. 59కి చేరిన కరోనా కేసుల సంఖ్య

vimala p
తెలంగాణలో నిన్న ఒక్క రోజే 14 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 59కి