దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మద్యం షాపులు మూసివుండడంతో తాగుడుకు అలవాటు పడినవారు అనారోగ్య బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ క్రమంలో వెంటనే మద్యం అమ్మకాలను
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)) చైనా పక్షపాతిగా వ్యవహరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తాజాగా
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చిరు వ్యాపారస్తులకు ఊరట కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పువ్వుల మార్కెట్లు తెరుచుకోనున్నాయి. ఈ
కరోనాపై పోరుకు టీమిండియా మాజీ క్యాప్టెన్ సునీల్ గవాస్కర్ పాలుపంచుకొన్నాడు. ప్రధాని సహాయ నిధితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించాడు. అయితే ఈ
కరోనాపై పోరుకు ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విరాళాలను అందించారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా ముందుకొచ్చింది. కరోనాపై పోరాటానికి
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనాను పూర్తిగా నియంత్రించేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ
కరోనాపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో తగు సూచనలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఈ మేరకు
ప్రజలు సహకరిస్తే భారత్ మరోసారి విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇండియా పోరాడుతుంది. గెలిచి తీరుతుంది” అని ఈ ఉదయం
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది సాహసోపేతమైన రీతిలో సేవలందిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్లు,