ధోనీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబయిలోని తన నివాసంలో బలవన్మరణం చెందినట్టు గుర్తించారు. సుశాంత్ సింగ్
తెలంగాణలో గత సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈసారి అలాంటి పొరబాట్లు పునరావృతం కావని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు స్పష్టం చేసింది.
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. అనేక దేశాల్లో కోవిడ్ కోంసాగుతుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, భారత్ పై విద్వేషపూరిత వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కిన పాకిస్థాన్ క్రికెట్లో ఆల్
ఏపీలో ఈ రోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు.
గత నెలలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశించిన మిడతల దండు తాజాగా తెలంగాణలోకి ప్రవేశించింది. మహారాష్ట్ర నుంచి జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం పెద్దంపేట ప్రాంతంలోకి
అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో హెచ్-1బీ సహా, ఆ దేశంలో విదేశీయులకు లభించే పలురకాల వీసాలను రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్టు
లాక్ డౌన్ నిబంధనలను సడలించిన అనంతరం తెలంగాణలో కరోనా వియలయతాండవం చేస్తోంది. దీంతో ప్రతిరోజు దాదాపు 200 కొత్త కేసులతో కలకలం రేపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, దాని