ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా బెంగళూరు, హైదరాబాద్, నోయిడా, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో 10 లక్షల చదరపు అడుగులకు పైగా నిర్వహిస్తున్న
భవిష్యత్తులో మరిన్ని వైరస్లు వ్యాప్తి చెందే ప్రమాదముందని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) వెల్లడించింది. మానవాళిని కబళించే అవకాశం ఉందని, అప్రమత్తం కాకుంటే తీవ్ర
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్ లైన్ లో విద్యాబోధన జరుపుతుండడం తెలిసిందే.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ
దేశంలో తొలి మొబైల్ కరోనా పరీక్షల వాహనాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు చేసేందుకు ఈ
భారత్-చైనా సరిహద్దు లడఖ్లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్బాబు అంత్యక్రియలు నేడు సైనిక లాంఛనాల మధ్య జరగనున్నాయి. నిన్ననే ఆయన అంత్యక్రియలు
దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర వైద్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు, గడచిన 24 గంటల్లో 10,667 మందికి కరోనా
తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. గత సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈసారి అలాంటి పొరబాట్లు పునరావృతం
తెలంగాణలోని కాసుల చిత్రకళా అకాడమీ ఆధ్వర్యంలో లలిత కళల పోటీలు నిర్వహించనున్నట్టు అకాడమీ వ్యవస్థాపకురాలు కాసుల పద్మావతి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ వేదికగా నృత్యం, సంగీతం,