నిత్యం ప్రాణాయామం చేయడం ద్వారా శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్ధులను కూడా ఉత్తీర్ణులను చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలను ప్రభుత్వం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి భార్య నారా భువనేశ్వరి పుట్టిన రోజు వేడుకను కుమారుడు లోకేశ్ స్వయంగా జరిపించారు. తల్లితో కేక్ కట్ చేయించి తినిపించారు. ఇందుకు సంబంధించిన
లాక్ డౌన్ తర్వాత ఇటీవలే తిరుమల శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభం కావడంతో కొండపైకి భక్తుల తాకిడి ఎక్కువైంది. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వెంకన్న క్షేత్రంలో భక్తుల
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ ఓ) ఆందోళనకర వ్యాఖ్యలు చేసింది. రెండు రోజుల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. కొత్తగా 329 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లాలోనూ 129 కొత్త కేసులు
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతోన్న నేపథ్యంలో అధికారులు మరోసారి పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ భాస్కర్ మీడియాకు