telugu navyamedia

సామాజిక

ప్రాణాయామంతో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు: మోదీ

vimala p
నిత్యం ప్రాణాయామం చేయడం ద్వారా శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ కు కరోనా పాజిటివ్!

vimala p
కరోనా వైరస్ అన్నీ రంగాలవారిని టచ్ చేస్తోంది. సినీ, రాజకీయ, క్రీడాలోకాన్ని కూడా వదలడం లేదు. ఇటీవల పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా

ఏపీలో ఫెయిలైన ఇంటర్‌ విద్యార్థులు పాస్‌: ఆదిమూలపు

vimala p
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్ధులను కూడా ఉత్తీర్ణులను చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలను ప్రభుత్వం

నేడు భువనేశ్వరి బర్త్ డే.. కేక్ తినిపించిన లోకేశ్

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి భార్య నారా భువనేశ్వరి పుట్టిన రోజు వేడుకను కుమారుడు లోకేశ్ స్వయంగా జరిపించారు. తల్లితో కేక్ కట్ చేయించి తినిపించారు. ఇందుకు సంబంధించిన

శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభం..భౌతిక దూరం కోసం సాఫ్ట్ వేర్!

vimala p
లాక్ డౌన్ తర్వాత ఇటీవలే తిరుమల శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభం కావడంతో కొండపైకి భక్తుల తాకిడి ఎక్కువైంది. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వెంకన్న క్షేత్రంలో భక్తుల

14వ రోజూ కూడా పెరిగిన పెట్రోలు ధర

vimala p
కరోనా సంక్షోభం నేపథ్యంలో గడచిన 13 రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు 14వ రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. ఈ

ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి జారుకుంటోంది: డబ్ల్యూ హెచ్ ఓ

vimala p
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ ఓ) ఆందోళనకర వ్యాఖ్యలు చేసింది. రెండు రోజుల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 329 కొత్త కేసులు

vimala p
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. కొత్తగా 329 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లాలోనూ 129 కొత్త కేసులు

ఆదివారం సూర్య గ్రహణం..మూతబడనున్న ఆలయాలు!

vimala p
ఈ నెల 21వ తేదీ ఆదివారం నాడు సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఉదయం 10.25 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.54 గంటల వరకూ గ్రహణం వుంటుంది. ఈ

వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్!

vimala p
ప్రముఖ సోషల్ మీడియా ఆప్ వాట్సాప్ ను ప్రస్తుతం భారీ సంఖ్యలో వినియోగిస్తారు. ఐదు నిమిషాలకు ఒకసారి వాట్సాప్ మెసేజ్ లను చెక్ చేస్తుంటారు. రోజువారీ దినచర్య

ఒంగోలులో ఆదివారం నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్: కలెక్టర్ భాస్కర్

vimala p
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతోన్న నేపథ్యంలో అధికారులు మరోసారి పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్‌ భాస్కర్ మీడియాకు

13 రోజుల్లో పెట్రోలు ధర..లీటరుకు రూ.7.11 పెంపు

vimala p
కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 13వ రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 56 పైసలు, డీజిల్‌పై లీటరుకు 63 పైసలు