telugu navyamedia

సామాజిక

చుక్కలనంటిన టమాటా ధర.. తెలంగాణలో కిలో రూ.50!

vimala p
తెలంగాణలో వారం క్రితం  రూ.30 ఉన్న కిలో టమాటా ధర ఇప్పుడు రూ. 50 పలుకుతోంది. కొత్త సాగు వచ్చేందుకు మరో రెండు నెలలు పట్టే అవకాశం

జొమాటోలో చైనా పెట్టుబడులు..కంపెనీ టీషర్టులు దగ్ధం చేసిన ఉద్యోగులు!

vimala p
ఇటీవల గాల్వాన్ లోయలో ఇండియా, చైనా సరిహద్దుల మధ్య జరిగిన ఘర్షణలు భారత ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను బ్యాన్ చేయాలన్న

తెలంగాణలో కొబ్బరి సాగుకు నిధుల కేటాయింపు!

vimala p
తెలంగాణలో ప్రోత్సహించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో సాగునీటి వసతులు పెరుగుతున్నందున కొబ్బరి తోటలను విరివిగా సాగు చేయించాలని ప్రభుత్వం నిధులను కేటాయించింది. కేరళలోని సీపీసీఆర్ఐ

ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు

vimala p
రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి సంతోషంతో ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించి , ఏదైనా చిన్న పేయింటింగ్ గీసి ఇవ్వమని అభ్యర్థించింది. బజారులో పేయింటింగ్ ఎలా చిత్రిస్తారు

తెలంగాణలో ఎంసెట్‌కు పెరిగిన దరఖాస్తులు

vimala p
తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షకు గతేడాది కంటే ఈ ఏడాది దరఖాస్తులు పెరిగాయి. గత ఏడాది మొత్తం 2.16 లక్షల మంది ఎంసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు

పామును పట్టుకున్న హైదరాబాద్ సీపీ

vimala p
హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఓ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదయం వాకింగ్ కు వెళ్లిన ఆయన తన

తిరుమలలో భారీవర్షం…ఇబ్బందులకు గురైన భక్తులు

vimala p
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతంలో జల్లులు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం

అమీర్ పేట తహసీల్దార్ కు కరోనా పాజిటివ్

vimala p
హైదరాబాదు నగరంలో కరోనా దూసుకుపోతోంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా అమీర్ పేట తహసీల్దార్ చంద్రకళకు కరోనా పాజిటివ్ అని

పాకిస్తాన్‌లో పెట్రోలు కొరత..బంకుల వద్ద వాహనదారులు బారులు

vimala p
పాకిస్తాన్‌లో గత కొన్ని రోజులుగా పెట్రోలు కొరత ఏర్పడడంతో అక్కడి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పలు పెట్రోలు బంకులు మూతపడటంతో రైతులు పంపు

కొనసాగుతున్న పెట్రో బాదుడు.. 21వ రోజు కూడా పెరిగిన ధరలు

vimala p
కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నెల 7 ప్రారంభమైన పెట్రో బాదుడు కొనసాగుతోంది. వరుసగా 21వ రోజు కూడా ధరలు పెరిగాయి.

తెలంగాణలో 12 వేలు దాటిన కరోనా కేసులు

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో నిన్న ఒక్క రోజే 985 కొత్త కేసులు వెలుగుచూశాయి. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైనవే 774 కేసులు ఉండడం

గుంటూరులో ముగ్గురు డాక్టర్లకు కరోనా

vimala p
ఏపీలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ రోజురోజుకూ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో భారీగా కేసులు వస్తూనే ఉన్నాయి. తాజాగా గుంటూరులోని