సూర్యాపేటలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చివ్వేంల మండలం కాసింపేట రోడ్డు జంక్షన్లో శుక్రవారం నిన్న ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. విజయవాడ
విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన మరవకముందే కర్నూలులో అలాంటి ఘటనే మరొకటి చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో కంపెనీలో విషవాయువు లీక్ అయింది. అమ్మోనియా
భార్య వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపం చెందిన ఓ జర్నలిస్టు తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో
బీహార్ లో కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులకు పిడుగులు పడడంతో 36 మంది మృత్యువాత పడ్డారు. గత 24
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పొట్లూరి వర ప్రసాద్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు కేసును రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్ కైలాశ్ అనే వ్యక్తి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో గత అర్ధరాత్రి గూడ్సు రైలు పట్టాలుతప్పింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్సు రైలు నాయుడుపాలెం-బాపూజీనగర్ మధ్య సూరారెడ్డి పాలెం వద్ద
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పొట్లూరి వర ప్రసాద్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు కేసును రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్ కైలాశ్ అనే వ్యక్తి
కరోనా పేరుతో వస్తున్న మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటోంది కేంద్రం. కరోనా పరీక్షలు ఫ్రీగా చేస్తున్నారంటూ ఈ-మెయిల్ వస్తే అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ అనుబంధ ఇండియన్
బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్ళి ఐదుగురు బాలికలు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగింది. భోకార్డన్ సమీపంలోని తలేగావ్వాడీకి చెందిన చిన్నారులు
ప్రియురాలికి టిక్ టాక్ వీడియో పెట్టి ఫ్యాన్ కు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణించిన ఘటన కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీలో కలకలం రేపింది.