ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు బాలికలను, మహిళలను అత్యాచారం చేసిన వారు ఇకపై చట్టం బారి నుండి తప్పించుకోలేరని హెచ్చరించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు లేని
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పోసానిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు
ఏసీబీ అధికారుల పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఫేక్ కాల్స్ చేస్తూ ప్రభుత్వోద్యోగులను బెదిరించి కేసులు నమోదు చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తమకు తెలిసిందని అవినీతి
రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటన కలకలం రేపింది. పరిరక్షణ ఉద్యమ వ్యవస్థాపకుడు, రంగరాజన్ తండ్రి సౌందరరాజన్
గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బత్తుల ప్రభాకర్ నుంచి మూడు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ ముఠా
శారీరక సంబంధానికి అంగీకరించినంత మాత్రాన ఆమెతో గడిపిన ఏకాంత క్షణాలను వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడానికి ఇచ్చిన అనుమతిగా భావించరాదని దిల్లీ హైకోర్టు స్పష్టం