ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్: తెలంగాణకు చెందిన ముగ్గురు మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు
ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పది మంది మావోయిస్టులలో ఒక మహిళ సహా ముగ్గురు తెలంగాణకు చెందినవారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా