ఛత్తీస్ గఢ్ లో రెండుచోట్ల ఎన్కౌంటర్, 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
గంగలూరు పరిధి అండ్రి అడవుల్లో ఎదురుకాల్పులు, 18 మంది మావోలు మృతి చెందారు .
కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు .
గంగలూరులో జరిగిన ఎదురుకాల్పుల్లో జవాను మృతి చెందారు. ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.