telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 17కు వాయిదా వేసిన న్యాయస్థానం

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌ ‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిపారు.

అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరిన వంశీ న్యాయవాది సత్యశ్రీ. ఈ కేసుకు వంశీకి ఎలాంటి సంబంధం లేదన్న న్యాయవాది సత్యశ్రీ.

రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు పెట్టారు అని న్యాయవాది  అన్నారు.

ఇప్పటికే బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించిన పీపీ   తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసిన న్యాయస్థానం.

Related posts