telugu navyamedia

క్రైమ్ వార్తలు

కశ్మీర్ లో నేతలకు భద్రత ఉపసంహరణ

vimala p
పుల్వామా ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో కాశ్మీర్ వేర్పాటువాద నేతలకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్

ఆర్టీసీ వోల్వో బస్సులో మంటలు..

విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ సంస్థకు చెందిన వోల్వో బస్సులో గురువారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు డ్రైవరు అప్రమత్తమై వాహనాన్ని నిలిపేసి

మరో భారీ ఉగ్రదాడి.. కాశ్మీర్ వెలుపల.. ఇంటెలిజెన్స్ తాజా హెచ్చరిక..!!

vimala p
ఇప్పటికే పుల్వామా ఉగ్రాదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పుల్వామా

చిన్న చికెన్ ముక్క కోసం .. స్నేహితురాలిని హత్య చేసిన యువకుడు.. !!

vimala p
చిన్న చికెన్ ముక్క కోసం ఓ యువతిని యువకుడు హత్య చేశాడు. ఇది నిజంగా జరిగింది. వినటానికి చాలా విచిత్రంగా ఉన్నా కూడా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు దగ్ధం..ఒకరు సజీవ దహనం

రంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. జౌటర్‌పై వెళ్తున్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు

వేడినీళ్లలో.. ఆస్తిపత్రాలు వెతుకున్న భార్య.. !!

vimala p
పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులకు ఆశలు బోలెడన్ని ఉండటం సహజం. కానీ వాటిని సాదించేందుకు వారు తీవ్రంగా కష్టపడుతుంటారు. కొందరు అలా కష్టించినా ప్రయోజనం ఉండటంలేదనే ఆక్రోశంతో ఆవేశంతో

పదోన్నతి నాకే ఇవ్వండి.. 5 లక్షలు లంచం ఇస్తా.. ఎవరిని నమ్మలేక ఇలా..అన్యదా భావించకండి!!

vimala p
మంచి కంటే చెడుకే టెక్నాలజీ వాడుతున్నారు అన్నది ఎంత నిజమో కానీ, ఈ అమాయకుడు మాత్రం తనకు రావాల్సిన పదోన్నతి కోసం తన పై అధికారికే లంచం

మసాజ్‌ సెంటర్‌ పై పోలీసుల దాడి..

vimala p
హైదరాబాద్ నగరంలో మసాజ్‌ సెంటర్‌ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. స్థానిక హిమాయత్‌నగర్‌ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్, నారాయణగూడ పోలీసులు సంయుక్తంగా

భారత్ దెబ్బకు పాక్ గుండెల్లో దడ… సాయం కోసం ఐరాసకు లేఖ!

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్ర స్థాయిలో స్పందిస్తుండడంతో పాకిస్తాన్‌కు దడ పట్టుకుంది. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పుల్వామా దాడి వెనుక సూత్రధారి, జైషే కమాండర్ ఘాజీ

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి 

హైదరాబాద్ నగరంలోని కృష్ణకాంత్ పార్క్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయిబాబా ఆలయం సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు

లొంగిపోండి లేదంటే అంతం చేస్తాం: ఆర్మీ హెచ్చరిక

కశ్మీర్‌లో అడుగుపెట్టిన ఉగ్రవాదులు ప్రాణాలతో తిరిగి వెళ్లరని ఆర్మీ, కశ్మీర్‌ పోలీసు వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులు వెంటనే లొంగిపోవాలని, లేదంటే చేతిలో తుపాకీ పట్టుకుని తిరుగుతున్న ప్రతీ

పరిచయం లేని వారు ఇచ్చిన లిఫ్ట్.. తో ప్రమాదాలు.. తస్మాత్ జాగర్త !

vimala p
పని ముగించుకొని రోడ్డుపైకి వస్తే, ఒక్క వాహనం సరైన సమయానికి అందుబాటులో లేకపోవటంతో; ఎవరో ముక్కూమొఖం తెలియని వారు వచ్చి లిఫ్ట్ ఇస్తామంటే .. హమ్మయ్య అంటూ