తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేట జిల్లాలోని చిలుకూరు మండలం మిట్స్ కాలేజీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం మిట్స్ కాలేజీ సమీపంలో ఆటో- లారీ
హిమాచల్ప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 44కి చేరింది. గాయపడ్డ వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద
పశ్చిమబెంగాల్, భట్పర ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన
మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన నిందితుడి వృషణాలను కోసి పారేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలోని ఐవరీ పార్క్, జొహాన్నెస్ బర్గ్
వరంగల్ జిల్లా హన్మకొండ ఘటన మరువకముందే హైదరాబాద్లోని రామాంతపూర్లో దారుణం జరిగింది. ఓ చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది. రామాంతపూర్కి చెందిన 9 ఏళ్ల బాలికపై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాగాయలంక మండలం కమ్మనమొలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఉవ్వెత్తున
ఉన్మాదుల్లా మారిన టీనేజర్లు బాధిత బాలుడికి యూకేలోని వెస్ట్ మిడ్లాండ్స్లో గల హైగేట్లో గతేడాది సెప్టెంబర్లో కూల్డ్రింక్ కింద పారబోశాడనే కారణంతో ముగ్గురు టీనేజర్స్ ఓ స్కూల్
చైనా సిచువాన్ ప్రావిన్స్లో మంగళవారం వేకువజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 12 మంది
ఆదివారం అమెరికాలోని బ్రూక్లిన్లోని మిడ్వుడ్లో నివాసముండే అనస్తాసియా కుల్చిస్ట్కాయ అనే పదహారేళ్ళ అమ్మాయి, ఆమె తల్లి ఒల్గాకు తమ అపార్ట్మెంట్ బయట తెల్లవారుజామున పిల్లి గట్టిగా అరవడం