కన్న పిల్లలను పోషించాల్సిన తండ్రి క్రూర మృగంలా మారాడు. క్షణికావేశంలో కన్న కొడుకునే గొంతు నులిమి హతమార్చాడు. ఈ దారుణ సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలో కర్ణాటక ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక్కడి ఏ-1 స్టీల్ ఫ్యాక్టరీలో దాడులు చేసి, అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు
అమెరికాలోని ఇల్లినాయిస్లో బ్రాండన్ గేల్ అనే వ్యక్తి ఉబర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఓ రోజు సాయంత్రం అతనికి కార్ బుకింగ్ వచ్చింది. ఆ బుకింగ్ తీసుకున్న
ప్రభుత్వం సహా బ్యాంకింగ్ వ్యవస్థ అనేక విధాలుగా బ్యాంకు ఖాతాల వివరాలు, మొబైల్ ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్లను ఎవరికీ తెలియజేయరాదని ఎంతగా ప్రచారం చేస్తున్నా
అడవులను మానవులకే కాదు, జంతుజాలానికి కూడా ఆహారాన్ని అందిస్తాయి. అందుకోసం ఇప్పటికి మానవులు అరకొరగా మిగిలిన అడవులపై ఆధారపడ్డ విషయం నమ్మాల్సిన నిజమే. తాజాగా, రాష్ట్రంలో మనోజ్
భారత ఆర్థిక రాజధాని ముంబయి మీద పాక్ కేంద్రంగా నడిచే ఉగ్రసంస్థ జైషే మహ్మద్ విరుచుకుపడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి వెల్లడించాయి. ముంబయితో పాటు
ఒడిశాలోని తరవా పోలీస్స్టేషన్ భారత్దేశంలోనే ఉత్తమమైన పోలీస్స్టేషన్గా రికార్డుల్లోకెక్కింది. సుబర్నాపూర్ జిల్లాలోని తరవా పోలీస్స్టేషన్ ఇండియాలోని ది బెస్ట్ టాప్ 10 పీఎస్లలో మొదటిస్థానంలో నిలిచిందని అధికారులు
రైలులో మహిళా ప్రయాణికురాలిపై వేధింపులకు పాల్పడిన టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) పై సస్పెన్షన్ వేటు పడింది. ఢిల్లీ-రాంఛీ రాజధాని ఎక్స్ప్రెస్లో తనకు మత్తు మందున్న ఐస్క్రీమ్
సినీనటుడు శివాజీకి హైకోర్టులో ఊరట లభించింది. అతనిపై జారీ అయిన లుకౌట్ నోటీసులు తొలగించింది. శివాజీ మూడు వారాల పాటు అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇస్తూ