మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సంతోష్ నాయక్పై సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. మనస్థాపంతో స్వగ్రామానికి
దేశ రాజధానిలోనే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా గుట్టురట్టయింది. ఈ ఆపరేషన్లో భారీ ఎత్తున మత్తు పదార్థాలను సీజ్ చేయడంతో పాటు వాటిని నిర్వహిస్తున్న తొమ్మిది మందిని
నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకువెళ్లడంతో 14 మంది దుర్మరణం పాలయ్యారు.సింధుపాక్ చౌక్ జిల్లాలోని కాలిన చౌక్ మందిరానికి
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిర్భయ’ కేసులో దోషులను త్వరలోనే ఉరి తీస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ షూటర్ వర్తిక సింగ్ స్పందించారు. దోషులను
ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది. సీబీఐ ఎస్పీ విమల్ నేతృత్వంలో దాదాపు ఆరు గంటల పాటు అధికారుల పర్యవేక్షణలో రీపోస్టుమార్టం పూర్తి చేశారు. అయేషామీరా మృతదేహం
ఢిల్లీలోని మంద్క ప్రాంతంలో భారీగా ప్లైవుడ్ గోదాములు ఉన్నాయి. ఇందులోని ఓ గోదాములో ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పరిసర
తీహార్ జైలులో నిర్బయ దోషులకు అధికారులు ఆంక్షలు విధించారు. దోషులు నలుగురు ఒకరినొకరు కలుసుకోకుండా వేర్వేరు గదుల్లో ఉంచారు. దోషులు ముకేశ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్సింగ్లు