telugu navyamedia

క్రైమ్ వార్తలు

‘రైతు భరోసా’వాటా కోసం కాల్పులు!

vimala p
ఏపీలో రైతు భరోసా పథకం కింద ఇచ్చిన నగదు కోసం అన్మదమ్ముల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారితీసింది. విశాఖపట్టణం జిల్లాలోని హుకుంపేట మండలం రంగశీలలో ఈ

జూనియర్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం!

vimala p
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్‌ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థి సంతోష్‌ నాయక్‌పై సీనియర్‌ విద్యార్థులు దాడి చేశారు. మనస్థాపంతో స్వగ్రామానికి

రాజధానిలోనే … 1300కోట్ల డ్రగ్ ముఠా అరెస్ట్…

vimala p
దేశ రాజధానిలోనే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా గుట్టురట్టయింది. ఈ ఆపరేషన్‌లో భారీ ఎత్తున మత్తు పదార్థాలను సీజ్‌ చేయడంతో పాటు వాటిని నిర్వహిస్తున్న తొమ్మిది మందిని

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం

vimala p
నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకువెళ్లడంతో 14 మంది దుర్మరణం పాలయ్యారు.సింధుపాక్ చౌక్ జిల్లాలోని కాలిన చౌక్ మందిరానికి

నిర్భయ దోషులను మహిళే ఉరి తీయాలి..రక్తంతో లేఖ రాసిన వర్తికా సింగ్

vimala p
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిర్భయ’ కేసులో దోషులను త్వరలోనే ఉరి తీస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ షూటర్ వర్తిక సింగ్ స్పందించారు. దోషులను

నిర్భయ నిందితుల ఉరి .. లైవ్ ప్రసారం చేయాలి.. డిమాండ్!

vimala p
నిర్భయ కేసుపై పెద్ద ఎత్తున నిరసనలు, ఫలితంగా నిందితులకు ఉరిశిక్ష పడింది. అయితే ఆ నీచులలో ఒకరు ఆత్మహత్య చేసుకొని మరణించగా.. మరొకరు టీనేజర్ అని ఉరి

యూపీలో మరో .. అత్యాచారం-హత్య ..

vimala p
దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎంత ప్రయత్నం చేసినా ఈ ఘటనలు మాత్రం తగ్గడం

దీక్ష విరమించిన .. మానస తల్లి.. న్యాయం చేస్తామని ప్రభుత్వ హామీ..

vimala p
వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్మృతి వనం వద్ద మానస తల్లి గాదం స్వరూప 8 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు

హనీ ట్రాప్‌ కేసులో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్తను.. పట్టిస్తే.. లక్ష బహుమతి..

vimala p
హనీ ట్రాప్‌ కేసులో ప్రధాన నిందితుడిపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రివార్డ్‌ మనీని రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచారు. మానవ అక్రమ రవాణా, దోపిడి కేసులలో

ఆయేషా మృతదేహానికి రీపోస్టు మార్టం పూర్తి

vimala p
ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది. సీబీఐ ఎస్పీ విమల్ నేతృత్వంలో దాదాపు ఆరు గంటల పాటు అధికారుల పర్యవేక్షణలో రీపోస్టుమార్టం పూర్తి చేశారు. అయేషామీరా మృతదేహం

ఢిల్లీలోని ఫ్లైవుడ్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం

vimala p
ఢిల్లీలోని మంద్క ప్రాంతంలో భారీగా ప్లైవుడ్ గోదాములు ఉన్నాయి. ఇందులోని ఓ గోదాములో ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పరిసర

తీహార్ జైలులో నిర్బయ దోషులకు ఆంక్షలు

vimala p
తీహార్ జైలులో నిర్బయ దోషులకు అధికారులు ఆంక్షలు విధించారు. దోషులు నలుగురు ఒకరినొకరు కలుసుకోకుండా వేర్వేరు గదుల్లో ఉంచారు. దోషులు ముకేశ్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌సింగ్‌‌లు