ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేయన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ శ్రీకాకుళంలో నిర్వహించిన సభలో
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ఐటీ శాఖ మంత్రి మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.గుంటూరు జిల్లా మంగళగిరిలో లోకేశ్ ఈరోజు ఎన్నికల ప్రచారం
వైఎస్సార్ సీపీ ప్రజల కోసమే పుట్టిందని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ ప్రతి క్షణం
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే జనసేనను గెలిపించాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ శ్రీకాకుళం
ఏపీతో తమ కుటుంబానికి ఆత్మీయ బంధం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయవాడలో జరిగిన కాంగ్రెస్ భరోసా సభలో ఆయన
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని అమేథీతో పాటు కేరళలోని
ఆంధ్రప్రదేశ్ నూతన ఇంటెలిజెన్స్ చీఫ్గా కుమార్ విశ్వజిత్ ను నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ముగ్గురు అధికారుల పేర్ల నుంచి సీఈసీ ఆయన పేరును ఖరారు
ఏపీ సీఎం చంద్రబాబుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే భయమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు.రాయవరం మండలంలో ప్రచారంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబులోని
ఏపీలో ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగంగా పోటాపోటీగా రోడ్డు షోలు, బహిరంగ సభలు, బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు ఆయా పార్టీలు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు మద్దతుగా ముగ్గురు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయనున్నారు. నేడు టీడీపీ నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు