వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని నేడు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలో మరికొన్నిరోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలోకి కొత్త అధికారులు వస్తున్నారు. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న ఆర్పీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్టా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. సోమవారం మధ్యాహ్నం వరకు నమోదైన
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో లగడపాటిపై మురళీకృష్ణ అనే లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ నర్సీపట్నం నుంచి వైఎస్సార్పీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఈ
టీడీపీ ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.ఆదివారం విశాఖ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని