telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఏపీ ఏజీ .. రాజీనామా ఆమోదం..

vimala p
ఏపీ అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా గత మూడేళ్లుగా సేవలు అందించిన దమ్మాలపాటి శ్రీనివాస్ పదవి నుంచి వైదొలిగారు. ఏపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన తన

జగన్‌ నివాసంలో అధికారుల సమావేశం..

vimala p
వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన ముగించుకుని నేడు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార చేయనున్నారు.

ఏపీ నూతన డీజీపీగా గౌతమ్ సవాంగ్

vimala p
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలో మరికొన్నిరోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలోకి కొత్త అధికారులు వస్తున్నారు. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న ఆర్పీ

ఏపీలో వ‌డ‌గాల్పులు.. 12 గంట‌ల‌కే  44 డిగ్రీలు! 

vimala p
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్టా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. సోమవారం మ‌ధ్యాహ్నం వరకు న‌మోదైన

జగన్ నవరత్నాలు పంచుతాడో లేదో చూస్తా: కేఏ పాల్

vimala p
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ మతప్రబోధకుడు కేఏ పాల్ ఏపీ కాబోయే సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పాల్ మాట్లాడుతూ

పవన్ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన యామిని!

vimala p
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల పై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మరోసారి స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు

వైఎస్ నైజమే జగన్ లో కనిపించింది: ఉండవల్లి

vimala p
మనసులోని మాటను బయటకు చెప్పే వైఎస్ నైజమే జగన్ లో కనిపించిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ రోజు రాజమండ్రిలో ఆయన మీడియాతో

లగడపాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన లాయర్

vimala p
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో లగడపాటిపై మురళీకృష్ణ అనే లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్

నా సోదరుడికి జగన్ అంటే ప్రాణం: పూరీ జగన్నాథ్

vimala p
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ నర్సీపట్నం నుంచి వైఎస్సార్పీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తన

తిరుమలకు చేరుకున్న కేసీఆర్..అడుగడుగునా వైసీపీ నీరాజనాలు

vimala p
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఈ

ప్రజలు మార్పు కోరుకున్నారు: గంటా శ్రీనివాస్

vimala p
టీడీపీ ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.ఆదివారం విశాఖ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని

నాడు 18 సీట్లు నేడు ఒక్కటి .. వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు

vimala p
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఓటమి పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తి