telugu navyamedia

IAS IPS Officers meet Ys Jagan

జగన్‌ నివాసంలో అధికారుల సమావేశం..

vimala p
వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన ముగించుకుని నేడు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార చేయనున్నారు.