టీడీపీ నేతలు అమరావతిలో భూములను కొల్లగొట్టారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్తులను నష్టపోతామనే ఉద్దేశంతోనే ఆ ప్రాంత రైతులను
రాజధాని అంశంలో రాయలసీమకే అన్యాయం: ఎంపీ టీజీ వెంకటేశ్రాజధాని అంశంలో నాడు, నేడు రాయలసీమకే అన్యాయం జరిగిందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. రాయలసీమను రెండో
ఏపీ కేబినెట్ తీర్మానాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. జీఎన్ రావు కమిటీ నివేదిక గురించి మంత్రిమండలి సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. అయితే త్వరలోనే బోస్టన్
పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఖర్చులు పెరుగుతాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది మరింత భారంగా మారుతుందని చెప్పారు.అవసరమైన వసతులన్నీ
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఏపీ సర్కార్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. సేవ్ అమరావతి పేరుతో రాజమండ్రిలో అఖిలపక్షం సమావేశం
జగన్ రాష్ట్ర ప్రజలకు నిద్ర కూడా లేకుండా చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.అమరావతిని రాజధానిగా కొసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్ధండరాయునిపాలెంలో కన్నా చేపట్టిన
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశం హాస్యాస్పదమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. హైకోర్టు వచ్చినంత మాత్రాన ఆ ప్రాంతాన్ని ఎవరు రాజధాని అనరని
తెలుగు ప్రజలకు హైదరాబాద్ తర్వాత విశాఖే పెద్ద నగరమని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజధాని అంశంపై జీఎన్ రావు
అమరావతి నుంచి ఏపీ రాజధానిని తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అమరావతి నుంచి రాజధాని
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధిపరచాలనే ఆకాంక్షతోనే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కేబినెట్ మీటింగ్ కు వెళ్లేముందు