telugu navyamedia

BJP Kanna Jagan YSRCP Amaravathi

జగన్ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు: మౌనదీక్ష అనంతరం కన్నా

vimala p
జగన్ రాష్ట్ర ప్రజలకు నిద్ర కూడా లేకుండా చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.అమరావతిని రాజధానిగా కొసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్ధండరాయునిపాలెంలో కన్నా చేపట్టిన