ఏపీసీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు తాను మద్దతు ఇస్తానని చెప్పారు.
ఆధునిక జీవన శైలిని ఆస్వాదిస్తూనే దేశ సాంస్కృతీ సంప్రదాయాలను గౌరవించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యువతకు పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూఅసెంబ్లీలో ప్రభుత్వం ప్రొసీజరే ఫాలో కావడంలేదని, మండలిలోఫాలో అయితే
ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారని ఏపీ సీఎం జగన్ అన్నారు. నిన్న శాసనమండలిలో జరిగిన పరిణామాలు తన మనసును ఎంతగానో బాధించాయని చెప్పారు. ఈ రోజు అసెంబ్లీలో
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపణ చేయలేని వైసీపీ ప్రభుత్వం సీఐడీతో అక్రమ కేసులు నమోదు చేయించిందని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఈ రోజు
వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. వైసీపీ నేతలు మాట్లాడుతున్న భాష, వారి తీరును
ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ తన అధికారాలను వినియోగించి రాజధాని బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై మంత్రి
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతానికి చెందిన 37మంది రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.
శాసనమండలి సమావేశాలకు నిన్న కొందరు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీలు తాగి వచ్చారంటూ టీడీపీ ఎమ్మెల్సీ యనమల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు.