telugu navyamedia

ఆంధ్ర వార్తలు

వైసీపీలో చేరిన.. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత…

vimala p
ఏపీసీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు తాను మద్దతు ఇస్తానని చెప్పారు.

నేతాజీ జయంతి వేడుకలలో.. తెలుగు రాష్ట్రాల గవర్నర్లు ..

vimala p
ఆధునిక జీవన శైలిని ఆస్వాదిస్తూనే దేశ సాంస్కృతీ సంప్రదాయాలను గౌరవించాలని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ యువతకు పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌

ప్రొసీజర్‌ ఫాలో అయితే జగన్‌ ప్రశ్నిస్తున్నారు: యనమల

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూఅసెంబ్లీలో ప్రభుత్వం ప్రొసీజరే ఫాలో కావడంలేదని, మండలిలోఫాలో అయితే

వైఎస్ అలా చేయకపోతే లోకేశ్ ఎమ్మెల్సీ అయ్యేవాడా?: కొడాలి నాని

vimala p
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కనుక కౌన్సిల్ ను తిరిగి ఏర్పాటు చేయకపోతే నారా లోకేశ్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ అవుతాడా? మంత్రి అయ్యేవాడా? అంటూ ఏపీ మంత్రి

ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారు: సీఎం జగన్

vimala p
ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారని ఏపీ సీఎం జగన్ అన్నారు. నిన్న శాసనమండలిలో జరిగిన పరిణామాలు తన మనసును ఎంతగానో బాధించాయని చెప్పారు. ఈ రోజు అసెంబ్లీలో

సీఐడీతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు: ప్రత్తిపాటి పుల్లారావు

vimala p
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపణ చేయలేని వైసీపీ ప్రభుత్వం సీఐడీతో అక్రమ కేసులు నమోదు చేయించిందని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఈ రోజు

ప్రిన్సిపాల్ రోజా, గెస్ట్ ఫ్యాకల్టీ బొత్స.. గోరంట్ల ఆసక్తికర పోస్ట్!

vimala p
వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. వైసీపీ నేతలు మాట్లాడుతున్న భాష, వారి తీరును

మండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన: మంత్రి బొత్స

vimala p
ఏపీ శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ తన అధికారాలను  వినియోగించి రాజధాని బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై మంత్రి

మూడు రాజధానులపై హైకోర్టులో విచారణ

vimala p
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతానికి చెందిన 37మంది రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.

బీజేపీ, జనసేనల పొత్తు వారి అంతర్గత వ్యవహారం: చంద్రబాబు

vimala p
బీజేపీ, జనసేనల పొత్తు వారి అంతర్గత వ్యవహారమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో ఏ పార్టీ

మండలికి ఎవరు తాగొచ్చారు.. యనమల వ్యాఖ్యలపై బొత్స ఫైర్

vimala p
శాసనమండలి సమావేశాలకు నిన్న కొందరు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీలు తాగి వచ్చారంటూ టీడీపీ ఎమ్మెల్సీ యనమల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స

ఇప్పుడు తెలివిలోకి వచ్చాడు.. పవన్ పై విజయసాయి విమర్శలు

vimala p
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు.