telugu navyamedia

ఆంధ్ర వార్తలు

బీజేపీతో జనసేన పొత్తుపై లక్ష్మీనారాయణ హర్షం

vimala p
బీజేపీతో జనసేన కుదుర్చుకున్న పొత్తుపై ఆ పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం శుభసూచకంగా అభివర్ణించారు. ఈ

పరిటాల రవి ఒక వ్యవస్థను నిరసించారు: చంద్రబాబు

vimala p
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మాజీ మంత్రి పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు సహా టీడీపీ నేతలు, యనమల, అచ్చెన్నాయుడు,

అవన్నీ విజయసాయిరెడ్డి కోర్టులో చెప్పుకొంటాడు: దేవినేని ఉమ

vimala p
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఈ రోజు మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ శాసనమండలి సమావేశాల సందర్భంగా ఏ2

సీఎంను పొగిడినందుకు సినీ నటుడికి చేదు అనుభవం

vimala p
సీఎం జగన్ ను పొగిడినందుకు సినీ నటుడు విజయ చందర్ కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూర్ లోని వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికలో సాంస్కృతిక కార్యక్రమం

శ్రీరంగనీతులు చెబుతావా.. విజయసాయిపై బుద్ధా ఫైర్

vimala p
చేసిన చెత్తపనులు సరిపోనట్టు శ్రీరంగనీతులు చెబుతావా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు శాసనమండలిలోనే

మీడియాపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి: లోకేశ్

vimala p
ఏపీలో మీడియాపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ విషయం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దీనిపై ఘాటుగా స్పందించారు.

సాక్షి మీడియా కథనంపై స్పందించిన సోమిరెడ్డి

vimala p
సీఎం జగన్ చెప్పినట్టుగా సాక్షి మీడియాలో వచ్చిన కథనంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. “రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని వైఎస్ జగన్

విలేకరులపై కక్షసాధింపు చర్యలు.. జగన్ పై చంద్రబాబు ధ్వజం

vimala p
సీఎం జగన్ నిరంకుశ విధానాలతో రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మీడియాపై నిర్భయ కేసులు బనాయించడం ప్రభుత్వ కక్ష సాధింపు

వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ పోతుల సునీత

vimala p
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. శాసన మండలిలో వైసీపీకి అనుకూలంగా ఓటేసిన సునీత పార్టీ మారబోతున్న ప్రచారం జోరుగా సాగింది.

గ్రూప్‌1 మెయిన్స్‌ … రివైజ్డ్‌ షెడ్యూల్‌ …

vimala p
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షలు ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి 19 వరకు రివైజ్డ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

మండిలిపై .. నోరు విప్పిన ఛైర్మెన్ షరీఫ్..

vimala p
తొలిసారిగా షరీఫ్ వికేంద్రకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంపై నోరు విప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తనను కలిసిన విలేకరులతో ఆయన క్లుప్తంగా మాట్లాడారు. పలు

మండలి రద్దు పై .. ఆ పార్టీ ఆయుధం ఇదేనా..

vimala p
ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై రాయలసీమ ప్రాంతంలోని మెజారిటీ శాతం నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా కొందరు నేతలు మాత్రం మూడు రాజధానుల నిర్ణయంపై