బీజేపీతో జనసేన కుదుర్చుకున్న పొత్తుపై ఆ పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం శుభసూచకంగా అభివర్ణించారు. ఈ
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మాజీ మంత్రి పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు సహా టీడీపీ నేతలు, యనమల, అచ్చెన్నాయుడు,
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఈ రోజు మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ శాసనమండలి సమావేశాల సందర్భంగా ఏ2
చేసిన చెత్తపనులు సరిపోనట్టు శ్రీరంగనీతులు చెబుతావా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు శాసనమండలిలోనే
ఏపీలో మీడియాపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ విషయం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దీనిపై ఘాటుగా స్పందించారు.
సీఎం జగన్ చెప్పినట్టుగా సాక్షి మీడియాలో వచ్చిన కథనంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. “రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని వైఎస్ జగన్
సీఎం జగన్ నిరంకుశ విధానాలతో రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మీడియాపై నిర్భయ కేసులు బనాయించడం ప్రభుత్వ కక్ష సాధింపు
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. శాసన మండలిలో వైసీపీకి అనుకూలంగా ఓటేసిన సునీత పార్టీ మారబోతున్న ప్రచారం జోరుగా సాగింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి 19 వరకు రివైజ్డ్ షెడ్యూల్ను విడుదల చేశారు.
తొలిసారిగా షరీఫ్ వికేంద్రకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంపై నోరు విప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తనను కలిసిన విలేకరులతో ఆయన క్లుప్తంగా మాట్లాడారు. పలు
ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై రాయలసీమ ప్రాంతంలోని మెజారిటీ శాతం నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా కొందరు నేతలు మాత్రం మూడు రాజధానుల నిర్ణయంపై