telugu navyamedia

YSRCP TDP MLC Pothula Suneetha

వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ పోతుల సునీత

vimala p
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. శాసన మండలిలో వైసీపీకి అనుకూలంగా ఓటేసిన సునీత పార్టీ మారబోతున్న ప్రచారం జోరుగా సాగింది.