telugu navyamedia

ఆంధ్ర వార్తలు

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానం: యనమల

vimala p
అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానంలో ఉందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఇప్పటికే చేసిన అప్పుల కారణంగా.. 2024కు వడ్డీ, అసలు

ఏపీలో 10 సెకండ్లకొక కేసు..సర్కారుపై దేవినేని ధ్వజం

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో 10 సెకండ్లకొక కేసు నమోదవుతున్న నేపథ్యంలో వైసీపీ సర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. నిన్న 7,813 కేసులు, 52 మరణాలు,10 సెకండ్లకొక

ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది: దేవినేని ఫైర్

vimala p
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను మాజీ

నిర్మలా సీతారామన్‌కు రఘురామకృష్ణరాజు ఆహ్వానం

vimala p
ఏపీ రాజకీయాల్లో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల ఆయన వైసీపీ సర్కారునుద్దేశించి పలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

పవన్ ఇంటర్వ్యూలో మూడో భాగం విడుదల

vimala p
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ సోషల్ మీడియా విభాగం కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూను అనేక భాగాలుగా విడుదల చేస్తున్నారు. తాజాగా

కరోనా పరిస్థితులపై డాక్టర్లతో చంద్రబాబు చర్చ

vimala p
ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కోవిడ్ చికిత్స, తదితర అంశాలపై ప్రముఖ డాక్టర్లతో

ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై నారా లోకేశ్ ఫైర్

vimala p
నెల్లూరు జిల్లా కావలి వద్ద ముసునూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు ఇటీవల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా

నలంద కిశోర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: చంద్రబాబు

vimala p
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ గుండెపోటుతో మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు

vimala p
ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తెల్ల కార్డుదారులకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్లపాటు చెల్లుబాటు

కరోనా కేంద్రం నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ

vimala p
జైల్లో కరోనా సోకిన ఖైదీలను చికిత్స అందించేందుకు సమీపంలోని కరోనా కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సీఆర్‌ఆర్ కరోనా కేంద్రం నుంచి ఇద్దరు

ఏపీలో 80 వేలు దాటిన కరోనా కేసులు

vimala p
ఏపీలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 8,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో

కరోనా చికిత్స కోసం అదనంగా రూ.1000 కోట్లు: సీఎం జగన్

vimala p
కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం జగన్ అన్నారు. కరోనాపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన