అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఇప్పటికే చేసిన అప్పుల కారణంగా.. 2024కు వడ్డీ, అసలు
ఆంధ్రప్రదేశ్లో 10 సెకండ్లకొక కేసు నమోదవుతున్న నేపథ్యంలో వైసీపీ సర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. నిన్న 7,813 కేసులు, 52 మరణాలు,10 సెకండ్లకొక
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను మాజీ
ఏపీ రాజకీయాల్లో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల ఆయన వైసీపీ సర్కారునుద్దేశించి పలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కోవిడ్ చికిత్స, తదితర అంశాలపై ప్రముఖ డాక్టర్లతో
నెల్లూరు జిల్లా కావలి వద్ద ముసునూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు ఇటీవల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ గుండెపోటుతో మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తెల్ల కార్డుదారులకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్లపాటు చెల్లుబాటు
జైల్లో కరోనా సోకిన ఖైదీలను చికిత్స అందించేందుకు సమీపంలోని కరోనా కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సీఆర్ఆర్ కరోనా కేంద్రం నుంచి ఇద్దరు