telugu navyamedia

ఆంధ్ర వార్తలు

కొవిడ్ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాం: ఆళ్ల నాని

vimala p
ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలపై దృష్టిసారించామని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. కొవిడ్ ఆస్పత్రుల్లో

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మంటలు

vimala p
విశాఖ నగరంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి

గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు: మంత్రి అవంతి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారౌ. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. గత ఐదు సంవత్సరాల్లో ఏమీ

కన్నా లక్ష్మీనారాయణను కలిసిన సోము వీర్రాజు

vimala p
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హస్తినకు వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ తర్వాత తెలుగు

చంద్రబాబు పాలనలో విజయనగరానికి చేసిందేమీ లేదు: విజ‌య‌సాయి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత‌ విజ‌య‌సాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విజయనగరాన్ని చంద్రబాబు విస్మరించాడని త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. వైఎస్

కరోనా విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు: రఘురామకృష్ణరాజు

vimala p
కరోనా విషయంలో వాలంటీర్లు అలసత్వాన్నిప్రదర్శిస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వాలంటీవర్ వ్యవస్థను ప్రపంచ దేశాలన్నీ పొగుడుతున్నాయంటూ మన పార్టీ నేతలు మాత్రమే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని

ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: లోకేశ్

vimala p
ఏపీలో ఉల్లి పంటకు మద్దతు ధర లభించక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తెలిపారు. ఉల్లి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని

సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ స్టే వెకేషన్ పిటిషన్

vimala p
పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్ రద్దు అంశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఆ విషయాలు అసెంబ్లీ స్పీకర్ తెలుసుకోవాలి: యనమల హితవు

vimala p
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్ రద్దు చేయడంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చట్టసభల

ఏపీ యాత్రికుల కోసం జ‌గ‌న్ లేఖ రాయాలి: సోము వీర్రాజు

vimala p
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి ఇటీవ‌లే భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. త్వరలో రామాల‌య నిర్మాణం జరగనున్న నేపథ్యంలో అక్క‌డ ఏపీ యాత్రికుల కోసం

పటమట పీఎస్ లో కరోన కలకలం.. ఐదుగురు పోలీసులకు పాజిటివ్‌

vimala p
ఏపీలోని పటమట పోలీసు స్టేషన్లో కరోన కలకలం రేపింది. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐతో పాటు ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిత్యం ప్రజలలో

ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమ పెళ్లి.. మోసం చేశాడని యువతి ధ‌ర్నా!

vimala p
26 ఏళ్ల అమ్మాయి ఫేస్‌బుక్‌లో ఛాటింగ్ ద్వారా 19 ఏళ్ల అబ్బాయితో ప్రేమ‌లో ప‌డింది. అత‌డు చెప్పిన మాట‌లు న‌మ్మి అత‌డికి ద‌గ్గ‌రైంది. చివ‌ర‌కు పెళ్లి చేసుకున్న