ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలపై దృష్టిసారించామని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. కొవిడ్ ఆస్పత్రుల్లో
విశాఖ నగరంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారౌ. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. గత ఐదు సంవత్సరాల్లో ఏమీ
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హస్తినకు వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ తర్వాత తెలుగు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విజయనగరాన్ని చంద్రబాబు విస్మరించాడని తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. వైఎస్
కరోనా విషయంలో వాలంటీర్లు అలసత్వాన్నిప్రదర్శిస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వాలంటీవర్ వ్యవస్థను ప్రపంచ దేశాలన్నీ పొగుడుతున్నాయంటూ మన పార్టీ నేతలు మాత్రమే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని
ఏపీలో ఉల్లి పంటకు మద్దతు ధర లభించక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తెలిపారు. ఉల్లి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని
పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్ రద్దు అంశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్ రద్దు చేయడంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చట్టసభల
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇటీవలే భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. త్వరలో రామాలయ నిర్మాణం జరగనున్న నేపథ్యంలో అక్కడ ఏపీ యాత్రికుల కోసం
ఏపీలోని పటమట పోలీసు స్టేషన్లో కరోన కలకలం రేపింది. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐతో పాటు ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నిత్యం ప్రజలలో
26 ఏళ్ల అమ్మాయి ఫేస్బుక్లో ఛాటింగ్ ద్వారా 19 ఏళ్ల అబ్బాయితో ప్రేమలో పడింది. అతడు చెప్పిన మాటలు నమ్మి అతడికి దగ్గరైంది. చివరకు పెళ్లి చేసుకున్న