టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘విశాఖ కంటకుడు చంద్రబాబు’ అంటూ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో వ్యాసం రాసుకొచ్చారు. ‘బాబు
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ(84) ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖపట్టణంలోని పినాకిల్ ఆసుపత్రిలో
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకుతూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడక్కడ ఔట్
దేశవ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ సందర్భంగా హైద్రాబాద్ లో పతాకావిష్కరణ చేశారు. చిరుజల్లుల నడుమ తన నివాసంలో
ఏపీ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఒక్క చాన్స్ ఇచ్చి ప్రజలు మోసపోయారని విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా మహమ్మారి ధాటికి
అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని భారత్ తో పాటు అనేక దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే, టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ మాత్రం ప్రసారం చేయలేదు.
74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత, గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి
అన్ని వర్గాల వారి సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విజయవాడలోని మునిసిపల్ స్టేడియంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం
స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులో రమేష్ ఆస్పత్రి చైర్మన్ రమేష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రమేష్ ఆసుపత్రి మేనేజ్మెంట్లో సభ్యురాలిగా ఉన్న డాక్టర్ మమతకు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం కూడా సహకారం అందించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి అన్ని విధాలా అనుకూలమని మరోసారి స్పష్టం