telugu navyamedia

ఆంధ్ర వార్తలు

బాబు కుట్రలో విశాఖ విచ్ఛిన్నమైంది: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘విశాఖ కంటకుడు చంద్రబాబు’ అంటూ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో వ్యాసం రాసుకొచ్చారు. ‘బాబు

మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం

vimala p
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ(84) ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖపట్టణంలోని పినాకిల్ ఆసుపత్రిలో

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

vimala p
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకుతూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడక్కడ ఔట్

స్వాతంత్ర్య వేడుకల్లో జగన్ వాస్తవాలు చెప్పడం లేదు: కళా వెంకట్రావు

vimala p
74వ స్వాతంత్ర్య వేడుకలను ఈ రోజు జరుపుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడిన మాట్లాపై మాజీ మంత్రి కళా వెంకట్రావు

నితిన్ గడ్కరీకి లేఖ అందజేసిన కేశినేని నాని

vimala p
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నాని లేఖను అందజేశారు. ఈ మేరకు నాని ట్వీట్

చిరుజల్లుల మధ్య చంద్రబాబు జెండా ఆవిష్కరణ

vimala p
దేశవ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ సందర్భంగా హైద్రాబాద్ లో పతాకావిష్కరణ చేశారు. చిరుజల్లుల నడుమ తన నివాసంలో

ఒక్క చాన్సు ఇచ్చి ప్రజలు మోసపోయారు: నారా లోకేశ్

vimala p
ఏపీ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఒక్క చాన్స్ ఇచ్చి ప్రజలు మోసపోయారని విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా మహమ్మారి ధాటికి

యామిని కేసుపై స్పందించిన సోము వీర్రాజు

vimala p
అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని భారత్ తో పాటు అనేక దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే, టీటీడీకి  చెందిన ఎస్వీబీసీ ఛానల్ మాత్రం ప్రసారం చేయలేదు.

త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించిన పవన్

vimala p
74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత, గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు: సీఎం జగన్

vimala p
అన్ని వర్గాల వారి సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విజయవాడలోని మునిసిపల్ స్టేడియంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులో డాక్టర్ కు నోటీసులు

vimala p
స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులో రమేష్ ఆస్పత్రి చైర్మన్ రమేష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రమేష్ ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌లో సభ్యురాలిగా ఉన్న డాక్టర్ మమతకు

అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకారం: చంద్రబాబు

vimala p
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం కూడా సహకారం అందించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి అన్ని విధాలా అనుకూలమని మరోసారి స్పష్టం