telugu navyamedia

నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు

navyamedia
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను

గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం ఘోర ప్రమాదం కు గురైంది

navyamedia
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో గురువారం, జూన్ 12, 2025న మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171

పాక్ సైన్యం ప్రజల నివాసాలపై జరిపిన దాడుల నుంచి కోలుకునేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించింది

navyamedia
జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లకు అదనపు పరిహారం చెల్లిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనను వెంటనే అమలు పరుస్తూ 2060 ఇళ్లకు సంబంధించి రూ.

జూన్ 21న యోగా దినోత్స‌వాన్ని అంద‌రం క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుందాం: చిరంజీవి

navyamedia
మెగాస్టార్ చిరంజీవి యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా తన అమూల్యమైన అభిప్రాయాన్ని పంచుకున్నారు. యోగాను ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన గిఫ్ట్ గా ఆయ‌న పేర్కొన్నారు.

నేడు జమ్మూకశ్మీర్ లోని చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారత్ ఒక చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ రైల్వే

యోగాంధ్ర 2025 ప్రాచుర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయము: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యోగాంధ్రలో భాగంగా నిత్యం నిర్వహిస్తున్న ఈ

భారతదేశం నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్ కల్యాణ్

navyamedia
భారతదేశం ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. నీతిఆయోగ్ ప్రకారం, భారతదేశ జీడీపీ ప్రస్తుతం 4.18 ట్రిలియన్కు

ప్రతి రాష్ట్రం లో కనీసం ఒక్కో వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేయాలి: ప్రధాని మోదీ

navyamedia
మీమీ రాష్ట్రాల్లో కనీసం ఒక్కో వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేయండని దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. రాష్ట్రాల్లో పర్యాటక కేంద్రాన్ని

ప్రధాని మోదీ నాయకత్వ పటిమకు సెల్యూట్: ముకేశ్ అంబానీ

navyamedia
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ దక్షతను, భారత భద్రతా దళాల అసమాన ధైర్యసాహసాలను కొనియాడారు. ముఖ్యంగా, ‘ఆపరేషన్ సిందూర్’ విజయం

సిందూరం తుపాకీ మందుగా మారితే ఏం జరుగుతుందో శత్రువులకు చూపించాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
పహల్గామ్‌ లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. రాజస్థాన్‌ లోని బికనీర్లో గురువారం జరిగిన బహిరంగ సభలో

నేడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను వర్చువల్ గా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు

navyamedia
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను

“పాకిస్థాన్ లో దీపావళి”: అజిత్ దోవల్

navyamedia
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా పీఓకే, పాకిస్థాన్ లో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. తొమ్మిది ప్రాంతాల్లో భారత బలగాలు చేపట్టిన