మోడీ టీంలో కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు ఐదుగురికి అవకాశం దక్కింది. రెండు క్యాబినెట్ మంత్రులు, మూడు సహాయ మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు,
ఈనాడు గ్రూప్ అధిపతి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని చెప్పారు. పాత్రికేయ, సినీరంగంపై
తెలుగుదేశం పార్టీ ఎంపీలను పార్టీ చీఫ్ చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. నేడు పార్టీ ఎంపీలతో భేటీకి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఢిల్లీలో మరోమారు జరగనున్న
బుద్ధభగవానుడి జన్మదినోత్సవమైన బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్రమోదీ తమతమ సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్, యూఏఈల రెండు దేశాల పర్యటనకు బయలుదేరారు. నా స్నేహితుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఆహ్వానం మేరకు అధికారిక
హైదరాబాద్: వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాని ఉదయం 10:15
యుసిసి కాకుండా, బిజెపి తన రెండు కీలకమైన పునాది సైద్ధాంతిక లక్ష్యాలను సాధించింది-అయోధ్యలో రామ మందిర నిర్మాణం మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు అవినీతిపై ప్రతిపక్ష