telugu navyamedia

నరేంద్ర మోదీ

కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ

navyamedia
నేడు 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్ లోని ద్రాస్ సెక్టార్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్గిల్ అమరవీరులకు

18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు

navyamedia
లోక్ సభ స్పీకర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా గెలుపొందారు. 18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణీ

చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు

navyamedia
ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు  విజయవాడ కేసరపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్

కేంద్రమంత్రులుగా తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురు ప్రమాణం చేశారు

navyamedia
మోడీ టీంలో కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు ఐదుగురికి అవకాశం దక్కింది. రెండు క్యాబినెట్ మంత్రులు, మూడు సహాయ మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు,

రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది – నరేంద్ర మోడీ

navyamedia
ఈనాడు గ్రూప్‌ అధిపతి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని చెప్పారు. పాత్రికేయ, సినీరంగంపై

పవన్ కల్యాణ్ అంటే ఓ సునామీ అలాంటి పవన్ ఇప్పుడు మన సమక్షంలో ఉన్నారు: నరేంద్ర మోదీ

navyamedia
ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం. పవన్ కల్యాణ్ అంటే పవనం కాదని… సునామీ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఎన్డీయే

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తానికి మోదీ ఒక స్ఫూర్తి: పవన్ కల్యాణ్

navyamedia
ఢిల్లీలో ఇవాళ ఎన్డీయే లోక్ సభా పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఎన్డీయే కూటమి నేతగా మోదీని

నేడు ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సమావేశం కానున్న చంద్రబాబు

navyamedia
తెలుగుదేశం పార్టీ ఎంపీలను పార్టీ చీఫ్ చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. నేడు పార్టీ ఎంపీలతో భేటీకి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఢిల్లీలో మరోమారు జరగనున్న

నేడు బుద్ధపూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు

navyamedia
బుద్ధభగవానుడి జన్మదినోత్సవమైన బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్రమోదీ తమతమ సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మోదీ ఫ్రాన్స్, యూఏఈలకు దౌత్య యాత్ర చేపట్టారు

navyamedia
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్‌, యూఏఈల రెండు దేశాల పర్యటనకు బయలుదేరారు. నా స్నేహితుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఆహ్వానం మేరకు అధికారిక

ప్రధాని మోదీ శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణలో పర్యటించనున్నారు.

navyamedia
హైదరాబాద్: వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాని ఉదయం 10:15

యూనిఫాం సివిల్ కోడ్ కోసం పిఎం నరేంద్ర మోడీ బ్యాటింగ్ చేస్తున్నారు

navyamedia
యుసిసి కాకుండా, బిజెపి తన రెండు కీలకమైన పునాది సైద్ధాంతిక లక్ష్యాలను సాధించింది-అయోధ్యలో రామ మందిర నిర్మాణం మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు అవినీతిపై ప్రతిపక్ష