పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడం ఎవరితరమూ కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రారావు తెలిపారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ
ప్రధానమంత్రినిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేక వస్త్రధారణలో స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ దిగిన తర్వాత మోదీ నేరుగా ఆలయం దగ్గరకు వెళ్లారు. అక్కడ
మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా సాధ్వి ప్రజ్ఞా సింగ్ అభివర్ణించిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ గాడ్సే పై
హైదరాబాద్ నగర ప్రజలు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ చెక్పోస్టులోని మెట్రోస్టేషన్ శనివారంప్రారంభమైంది. సాంకేతిక సమస్యలు, నిర్మాణ పనులు జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్లో పూర్తికావడంతో మెట్రోస్టేషన్ సేవలు
ఈసారి ప్రధాని పదవి ఎవరిని వరిస్తుందో తెలియదని కర్ణాటక జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. తన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి
జాన్వీ కపూర్ ధడక్ అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం తక్త్
తెలంగాణాలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాల్లో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలకు సంబంధించిన విధానంలో నూతన సంస్కరణలకు తెరతీశారు. ప్రతిభ, పాయింట్ల ఆధారిత ఇమిగ్రేషన్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతమున్న గ్రీన్కార్డుల స్థానంలో
రానురాను స్వలింగ సంపర్కుల హక్కులపై యావత్ ప్రపంచం స్పదిస్తుంది.. అనడానికి మరో ఉదాహరణ.. తాజాగా ఆసియా దేశం తైవాన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహాలకు గ్రీన్